Home » BS Yediyurappa
కుటుంబంలో కరోనా సోకిన వ్యక్తి ఒకరు కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప నివాసం వద్దకు వచ్చి ఆస్పత్రిలో బెడ్ ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తన కొడుక్కి జ్వరంగా ఉందని..ఆస్పత్రిలో బెడ్ లు దొరకటంలేదని బాధ పడుతూ తన భార్య ఇద�
కర్ణాటక రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో సీఎం యడియూరప్ప ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండకపోతే రాష్ట్రంలో తిరిగి లాక్ డౌన్ విధిస్తానని హెచ్చరించారు. తిరిగి లాక్ డౌన్ విధించ�