Home » buddha venkanna
ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది..సీఎం జగన్ హత్యలు చేయమని తమ నేతలను ప్రోత్సహిస్తున్నారు అంటూ మాజీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న ఆరోపించారు.పల్నాడులో టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈక్రమంలో జల్లయ్య కుటుంబాన్ని పరామర్శ�
శ్రీలంకలో మాజీ ప్రధాని రాజపక్సేకు పట్టిన గతే, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా పట్టబోతుందని, ఈ విషయం జగన్కు కూడా అర్థమైందని విమర్శించారు టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న.
తిన్నింటి వాసాలు లెక్కపెట్టే కొడాలినానిని.. వైకాపా నేతలే అసహ్యించుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జగన్ దగ్గర మార్కుల కోసం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కొడాలి నాని భాష గురించి ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారని చెప్పారు.
టీడీపీ నిజనిర్ధారణ కమిటీపైనా కొడాలి నాని ఫైర్ అయ్యారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్, మర్డర్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు నిజనిర్ధారణ కమిటీ సభ్యులా? అని నిప్పులు చెరిగారు.
గుడివాడలో క్యాసినో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారగా.. మంత్రి కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా కారును ధ్వంసం చేయడాన్ని ఖండించారు ఆ పార్టీ నాయకులు బుద్దా వెంకన్న.
విజయవాడ టీడీపీలో వర్గ పోరు
కడప జిల్లా బద్వేల్లో గెలిచామని వైసీపీ సంబరాలు చేసుకోవడం కామెడీ సినిమాను తలపిస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.
Buddha Venkanna : ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హావా కొనసాగింది. మెజార్టీ స్థానాల్లో విజయదుందుభి మ్రోగించింది. ఫ్యాన్ గాలికి విపక్షాలు గల్లంతయ్యాయి. టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఎన్నికల ఫలితాలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచల�