Home » buddha venkanna
లోకేష్, పవన్ కళ్యాణ్ కలయికతో వైసీపీకి అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్లంతా జగన్ అనుచరులేనని ఆరోపించారు.
ట్టసభల్లో ఏ రోజు లేని సజ్జలకు ఏం తెలుసని చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ గురించి మాట్లాడే అర్హత సజ్జలకు లేదన్నారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ కు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ అబద్దాలు కట్టి పెట్టాలని హితవు పలికారు.
ఎంపీ వ్యవహారంపై లోలోపల రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు పైకి మాత్రం ఎలాంటి విమర్శలూ చేయడం లేదు. Kesineni Nani - TDP
లోకేశ్ పాదయాత్ర అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు
జగన్ మోహన్ రెడ్డి పన్నిన వ్యూహంలో దేవినేని అవినాశ్ భాగస్వామి అయితే అతను బలిపశువు కావడం ఖాయమని బుద్దా వెంకన్న అన్నారు.
భారతదేశంలో ఉన్న వివిధ కళారూపాలతో నారా లోకేష్ కి ఘన స్వాగతం పలుకటానికి కృష్ణాజిల్లా టీడీపీ నేతలు సమాయత్తమవుతున్నారు.లోకేష్ కి స్వాగతం పలకడానికి భారీ ఎత్తున ఫ్లెక్సీలు బ్యానర్ ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లా టీడీపీలో ఎటువంటి విభేధాలు లేవని న�
పుంగనూరులో కావాలనే వైసీపీ దాడులు చేసిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి, ఆయనతో ఉన్న అందరికీ దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిల చెప్పినవి వాస్తవాలు అన్నారు. సాక్ష్యం చెప్పిన షర్మిలకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం షర్మిలకు వై కేటగిరి భద్రత కల్పించాలని కోరారు.
వైఎస్ షర్మిలకు ప్రాణహాని