Home » buddha venkanna
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోటీ చేసి గెలవడానికి టీడీపీ సిద్ధంగా ఉందని అన్నారు.
సాహితీ ఫార్మా ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు కూడా అధిక పరిహారం చెల్లించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
కిడ్నాప్ కేసు ఓ డ్రామా
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశం శుక్రవారం సుప్రీంకోర్టులో ఉన్నందుకే జగన్ అర్ధాంతరంగా గుడివాడ పర్యటన రద్దు చేసుకున్నారని తెలిపారు.
చంద్రబాబు మీదికి బెజవాడలో ఎవరైనా వస్తే ఇక ఉపేక్షించేది లేదన్నారు. తమను జైల్లో పెట్టి ఎన్ కౌంటర్ చేసినా ఆగేది లేదని తేల్చి చెప్పారు.
పవన్ స్టేట్ మెంట్ తో జగన్ కు పిచ్చి ముదిరిపోయిందని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన కలిస్తే ప్రజలు ఏపీ నుంచి తరిమికొడతారని జగన్ కు అర్ధమయ్యే ఇటువంటి చేష్టలు చేస్తున్నారని విమర్శించారు.
జగన్ చేతిలో గనుక సీబీఐ ఉంటే వివేకా అల్లుడు, కూతుర్ని ముద్దాయిలనుచేసి జైల్లో వేయించేవాడని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వివేకా అల్లుడు, కుమార్తెకు కేంద్రం భద్రత కల్పించాలని కోరారు.
అర్ధరాత్రి బుద్ధా వెంకన్న దీక్ష భగ్నం చేసిన పోలీసులు
విజయవాడలో బుద్ధా వెంకన్నను అడ్డుకున్న పోలీసులు
బుద్ధా వెంకన్న స్టేజిపైకి వెళ్లకుండా కార్యకర్తలతోనే కూర్చున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వచ్చి బుజ్జగించినా.. వినిపించుకోకుండా కన్నీళ్లు పెట్టుకుని సమావేశం నుంచి వెళ్లిపోయారు.