Home » Budget
బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం కసరత్తు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ఇతర ఆర్ధిక అంశాలపై రామకృష్ణారావుకు అవగాహన ఉందని, అవన్నీ క్లియరయ్యే వరకు ఆయననే ఆర్ధిక శాఖ సెక్రెటరీగా కొనసాగించాలని భట్టి కోరినట్లు సమాచారం.
ప్రస్తుత ప్రభుత్వ చివరి బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
గృహ లక్ష్మి కింద కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2,000 ఇస్తారు.
ప్రైవేటు ఆపరేటర్లకు ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలు మీద 50 లక్షల రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ ట్రక్కు మీద 50 లక్షల రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ కారు మీద 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రం మాదే. పర్యావరణం మీద మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది
కాంగ్రెస్కు అధికారాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఆర్థిక పరిస్థితి ముఖ్యమైందని, పైగా కఠినమైందని సీఎం సుఖు అన్నారు. 10,000 కోట్ల రూపాయల విలువైన రుణభారం, బకాయిలు తమ ప్రభుత్వానికి వచ్చాయని.. ఇద�
బడ్జెట్ సమావేశాల దృష్ట్యా తనకు కొంత కాలం విచారణల నుంచి ఉపశమనం కావాలని గతంలో సీబీఐని మనీశ్ సిసోడియా కోరారు. దీనికి సీబీఐ సైతం అంగీకరించింది. అయితే దీనికి ఒప్పుకున్న వారం రోజులకే ఉన్నట్లుండి సిసోడియాను అరెస్ట్ చేసింది. కాగా, ఇప్పటికే మనీలాండ�
సిసోడియాపై 120బి (నేరపూరిత కుట్ర), 477ఎ (రికార్డుల తారుమారు), సెక్షన్ 7తో సహా భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, అవినీ�
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ ఓ గిమ్మిక
మంత్రి హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో పలు రంగాలవారికి శుభవార్తలు చెప్పారు. ఈ కోవలోనే రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ప్రకటించారు.