Home » BUDGET2020
బడ్జెట్ ప్రసంగం మొదలు ఆర్ధికమంత్రి నిర్మల సీతారమన్ ఉద్దేశం ఒక్కటే… జనం ఖర్చు చేయడానికి జేబులో కొంత మగిల్చడం. నీరసపడ్డ ఆర్ధిక వ్యవస్థకు కొనుగోళ్లకు కాస్తంత ఊపుతీసుకురావడం. అందుకే బడ్జెట్లో మధ్యతరగతి, ఉద్యోగస్తుల ఖర్చు చేయడానికి పాకెట�
దేశీయ జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరణ చేసే దిశగా మోదీ సర్కార్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థల వాటాలను విక్రయించడానికి నిర్ణయించింది. ఇప్పుడు ఎల్ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయం తీసుక�
దేశంలో సాంకేతిక రంగంలో ట్రిలియన్ డాలర్ డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం టెక్నాలజీ రంగంపై ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 2020 కేంద్ర బడ్జెట్ లో టెక్నాలజీ రంగానికి చేయూతనిచ్చేలా లక్ష డిజిటల్ గ్రామాలకు ఇంటర్నెట్ కనె�
బడ్జెట్ 2020కి మోడీ సర్కార్ రెడీ అయింది. మరికొన్ని గంటల్లో బడ్జెట్ ప్రసంగాన్ని పార్లమెంట్ లో చదవి వినిపించనున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అయితే శనివారం(ఫిబ్రవరి-1,2020)పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2020లో రైతలు రెండు కీ�