Budjet Analysis

    పాక్‌లోని హిందువులు, సిక్కులు భారత్‌కు రావొచ్చని గాంధీజీ చెప్పారు – రాష్ట్రపతి 

    January 31, 2020 / 06:08 AM IST

    పాక్‌లో ఉన్న హిందువులు, సిక్కులు భారత్‌కు రావొచ్చని గాంధీజీ చెప్పారని, వీరందరికీ మెరుగైన జీవితం అందించడం భారతదేశ బాధ్యత అని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. CAAతో బాపుజీ కల నేరవేరిందని వెల్లడించారు. 2020, జనవరి 31వ తేదీ శుక్రవ�

    పార్లమెంట్ సమావేశాలు : వైసీపీ వర్సెస్ టీడీపీ

    January 31, 2020 / 12:44 AM IST

    అమరావతిలో చోటు చేసుకుంటున్న పరిణామాలతోటు శానసమండలి రద్దు తీర్మానం వంటి అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. శుక్రవారం నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభు�

    ఏపీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ : 2 లక్షల కోట్లు దాటనున్న బడ్జెట్

    January 5, 2019 / 01:03 AM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీ ప్రభుత్వ పదవీకాలం జూన్‌ మాసం నాటికి ముగుస్తుంది.  మార్చి – ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ను రూపొందించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ �

10TV Telugu News