చైనాలో పందుల కోసం 26 అంతస్తుల అపార్టుమెంట్ ను నర్మించారు. ఇటీవలే బహుళ అంతస్తుల భవనం నిర్మాణం పూర్తై వినియోగంలోకి వచ్చింది. అయితే, పందుల పెంపకానికి ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించింది.
తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా గణేష్ భవన్ను నిర్మించారు. మహబూబ్నగర్ లో ఆర్డీవో కార్యాలయం సమీపంలో రూ. 30 లక్షల నిధులతో నిర్మించిన గణేష్ భవన్ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించిన చాంద్రాయణగుట్ట కొత్త ఫ్లైఓవర్ను ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 45 కోట్ల 87 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఫ్ల
చనిపోయిన అక్క జ్జ్ఞాపకాలకు గుర్తుగా ఆమె నిలువెత్తు విగ్రహాన్ని కట్టించాడు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన బాబు రాజా- రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. అంతకముందు గ్రామంలో బ్యాండ్ బాజాతో బంధ
ఈ కోవలోనే ఓ ముస్లిం పెద్ద మనసు చేసుకొని మత సామరస్యాన్ని చాటుకున్నారు. పది మందికి పనికొచ్చే పనిచేయడానికి ఏ మతమూ అడ్డురాదని నిరూపించారు. తన సొంత డబ్బులతో పాటు విరాళాలు సేకరించి.. గ్రామంలో రామాలయం నిర్మించారు.
‘గతంలో దేవాలయాలే ఇప్పుడు మసీదులు మారాయి’ అంటూ యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్.. తాఖీర్ రజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘చీకటిగా ఉందని చింతిస్తూ కూర్చోకు ఓ చిరుదివ్వెను వెలిగించుకో‘ అనే మాటను నిజం చేసుకున్నారు ఆ గ్రామస్తులు. 3 నెలలు సూర్యుడు ఉదయించని గ్రామస్తులు కొత్త సూర్యుడిని తయారు చేసుకున్నారు.
farmer built electric vehicle : రైతులంటే పొలం వెళ్లి విత్తనాలు చల్లి..వ్యవసాయం చేయటం అనే అనుకుంటాం. కానీ రైతులు కూడా వినూత్నంగా ఆలోచిస్తారనీ..ఇంజనీర్లలాగా కొత్త యత్నాలను తయారు చేస్తారని అనుకోనే అనుకోరు. కానీ రైతన్నలకు కోపం వస్తే..వారి హక్కులకు విఘాతం కలిగితే
China చైనా మరో దుస్సాహసానికి పాల్పడింది. ఈసారి ఏకంగా భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకొని వచ్చి అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించేసింది. శాటిలైట్ ద్వారా అందిన ఫొటోలు ఈ సంచలన విషయాన్ని బయటపెట్టాయి. గతేడాద
YSR Urban Clinics : ఏపీలో వైఎస్సార్ అర్బన్ క్లినిక్లు ఏర్పాటు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 560 వైఎస్సార్ అర్బన్ క్లినిక్లకు సర్కార్ అనుమతులు ఇచ్చింది. క్లినిక్ల కోసం 355 కొత్త భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణ