Home » Bulldozer
జిల్లా అధికార యంత్రాంగం అధికారులపై రాజీవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బంజరీ మోర్ నుంచి అరర్ మోర్ వరకు ఎన్హెచ్-27 భూమిని ఆక్రమించుకున్న అనేక మంది పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు
గుజరాత్ రాష్ట్రం నవ్సారి జిల్లా కలియారి గ్రామంలో నూతన జంట జేసీబీపై పెళ్లి ఊరేగింపు జరుపుకున్నారు. కొత్తతరహాలో జరుగుతున్న పెళ్లి ఊరేగింపును చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా �
ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో డెంగీతో బాధపడుతున్న ఓ రోగికి ప్లాస్మాకి బదులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రి బత్తాయి జ్యూస్ ఎక్కించిన ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల అక్కడి ఓ ఆసుపత్రిలో ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించ
మొట్టమొదటి సారిగా వరకట్న వేధింపులకు గురై ఇంటి నుంచి గెంటివేయబడ్డ ఒక మహిళ కోసం ఒక ఇంటిపైకి బుల్డోజర్ వెళ్లింది. పద్దతి మార్చుకోకపోతే టాప్ లేచిపోతుందని బెదిరించి మొత్తానికి దంపతుల్ని ఒక చోటకు చేర్చింది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో
దేశవ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తున్న పదం ‘బుల్డోజర్’. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్లో 'బుల్డోజర్' అనే మాట ప్రతిరోజూ వినిపిస్తుంది. రాష్ట్రంలో యోగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత బుల్డోజర్ కు ప్రాధాన్యత ఏర్పడింది. అక్రమ కట్టడాలను కూ
మొహమ్మద్ జావెద్ అనే వ్యక్తి హింసకు ప్రధాన కారకుడిగా గుర్తించారు పోలీసులు. దీంతో అతడిపై చర్య తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పీడీఏ) ఆధ్వర్యంలో జావెద్ ఇంటికి అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ లో అల్లర్లకు యోగి సర్కార్ కౌంటర్ యాక్షన్ కు దిగింది. షహరాన్ పూర్ లో బుల్డోజర్లను దింపింది. నిన్న నమాజ్ తర్వాత..
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్తో కలిసి ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అక్కడ హలోల్లో కొత్తగా ప్రారంభమైన ఒక జేసీబీ ఫ్యాక్టరీని సందర్శించారు.
యూపీ పెళ్లి వేడుకల్లో గిఫ్ట్లుగా బుల్డోజర్లు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. దీనిపై ప్రయాగ్ రాజ్ మేయర్ మాట్లాడుతు..బుల్డోజర్లు మహిళల భద్రతకు,యూపీ అభివృద్ధికి గుర్తు అని అన్నారు