Home » bullets
CM KCR : కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం
ఏదైనా వెరైటీగా చేయాలని తాపత్రయపడే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అందుకోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. ఒకతను బర్త్ డే కేక్ ని చాకుతో కాకుండా గన్ తో కోశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ ఢిల్లీ పోలీసులకు చిక్కింది. ఇంకేమ�
30 రౌండ్ల కాల్పులు జరపడం ద్వారా సిద్ధూ శరీరాన్ని తూట్లు పొడిచారు. సిద్ధూ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాతే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.(Sidhu Moosewala's postmortem)
కేరళలో రాష్ట్రపతి పాలన విధించాలని కర్నాటక సీఎం యడియూరప్ప సన్నిహితురాలు, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. కేరళ ఓ ఉగ్ర శిబిరంలా మారిందని ఆమె ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (POF) మార్కు ఉన్న 14 లైవ్ బుల్లెట్లు కేరళలో లభించడ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అడుగుపెట్టారు. శనివారం ఒక్కరోజే నాలుగు ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న యోగి ఆదిత్యనాథ్…దేశరాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసన
దేశ వ్యాప్తంగా సీఏఏను వ్యతిరేకిస్తూ సాగుతున్న ఆందోళనల నేపథ్యంలో బీజేపీ మంత్రులు, సీనియర్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ నిందితుల రీ పోస్టుమార్టంను గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిందితుల శరీరాల్లో ఉన్న బుల్లెట్లపై ఒక క్లారిటీ వచ్చింది. ఎవరెవరి శరీరంలో ఎన్నెన్ని బుల్లెట్ గాయాలు ఉన్నాయో వైద్యు
దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ తర్వాత ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఇందుకోసం 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం మరోసారి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళ్లారు. ఎన్కౌంటర్ సందర్భంగా నిందితులపై తూటాల వర్షం కురిపించిన ఖాకీలు ఇప్పుడు ఆ తూటా�
తిరుపతి : రేణిగుంట విమానాశ్రయంలో బుల్లెట్లు కలకలం రేపాయి. కడప జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడి వద్దనుంచి 20 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్టులో తనిఖీల్లో భాగంగా కడప జిల్లా కమలాపురం టీడీపీ అభ్యర్ధి పుత్తా నర్స�
అదో బిజీ మార్కెట్.. సరిగ్గా మధ్యాహ్నం 1.45 నిమిషాలు అవుతుంది. అక్కడే ఓ బ్యాంకు, దాని పక్కనే ఏటీఎం ఉంది. అదే సమయంలో బ్యాంకు క్యాష్ వెహికల్ అక్కడికి చేరుకుంది.