Home » bullion market
దేశంలోని బంగారం ప్రియులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. దాదాపు నాలుగు వారాల
పసిడి ధర రోజు రోజుకి ఎగబాకుతోంది. మరోసారి బంగారం రేటు పెరిగింది. వెండి కూడా అదే బాటలో వెళ్తోంది. 22 క్యాకెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.320 పెరిగి
బంగారం ధరలు పెరుగుతుండగా..వెండి మాత్రం దిగొస్తోంది. మూడు రోజుల క్రితం తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు పెరుగుతున్నాయి. గత మూడు రోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి..రూ. 44
బంగారం ధరల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా పుత్తడి ధరలు దిగివచ్చాయి. దీంతో భారీ ఎత్తున కొనుగోళ్లు జరిగాయి.
కరోనా వైరస్ దెబ్బతో యావత్ ప్రపంచం విలవిలలాడుతోంది. లక్షలాది మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. కరోనా దెబ్బకు మనిషే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమైంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకా
ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి
కొన్ని రోజులుగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం ప్రియులకు కొంత ఊరట లభించింది. శుక్రవారం(సెప్టెంబర్ 6,2019) 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.372 తగ్గి రూ.39,278కి చేరుకుంది. నగల తయారీదారుల నుం�
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకి పెరుగుతున్నాయి. పసిడి ధర రూ.39వేలకి చేరువలో ఉంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.38వేల 960గా ఉంది.
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా తగ్గింది. కొన్ని రోజులుగా గోల్డ్ ధర తగ్గుతూ వచ్చింది. గురువారం(ఏప్రిల్ 18,2019) మాత్రం ఏకంగా రూ.405 తగ్గింది. దేశీ మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.405 తగ్గుదలతో రూ.32,385కు పడిపోయింది. జువెలర్లు, రిటైలర�