Home » BURIAL
Assam: రెండు నెలల బిడ్డ పరిస్థితి అర్థం కావడం లేదని హాస్పిటల్ కు తీసుకెళ్తే ప్రాణం పోయిందని చెప్పారు. విషాదంతో ఆ కుటుంబం అంత్యక్రియలు పూర్తి చేయబోతుండగా కళ్లు తెరిచింది. అస్సాంలోని దిబ్రుఘడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం మట్టక్ టీ
చనిపోయిన బాలిక అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో చనిపోయిందనుకున్న బాలిక కళ్లు తెరవడంతో దుఖంలో మునిగిన ఆ కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. దాంతోపాటు ఆ ఘటనతో వారి కళ్లలో సంతోషం వెల్లివిరిసింది. ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. ఓ గంట తర్వా�
మనిషి బతికి ఉండగానే కరోనా వైరస్ సోకితే 3 మీటర్ల దూరం పాటిస్తూ ఉండాలని.. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ లు, శానిటైజర్లు వాడాలని చెప్తున్నారు. మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో భాగమవుతున్నాం. మరి వైరస్ ధా�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మమహ్మరి ప్రతాపం చూపిస్తోంది. ప్రస్తుతం 200 దేశాలకు కరోనా వ్యాపించింది. లక్షల మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 40వేల మంది బలయ్యారు. కాగా కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు ఎలా చేస్తారు? దహనం చేస్తారా? పూడ్చి పెడతారా? �
పెరూలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది.రెండు రోజుల క్రితం గన్ తో కాల్చుకొని చనిపోయిన మాజీ అధ్యక్షుడు అలన్ గ్రేసియా సంతాప కార్యక్రమానికి హాజరయ్యేందుకు అమెరికన్ పాపులర్ రివల్యూషనరీ అలియన్స్(ఏపీఆర్ఏ) పార్టీకి చెందిన బృందం వెళ్తున్న డబుల్ �