Home » burnt alive
జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో ఓ రైతు తన వ్యవసాయ పొలంలో సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరగ్గా.. అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ వనస్ధలిపురం ఎఫ్.సీ.ఐ కాలనీలో సోమవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాద ఘటనలో గవర్నమెంట్ టీచర్ సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన మొదటషార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అంతా భావించారు. కానీ తాళికట్టిన భర్తే ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసినిప్�
గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం పాంచాలవరంలో విషాద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులు నివాసముండే పూరింటికి నిప్పు అంటుకోవడంతో అందులో నుండి తప్పించుకోలేక ఇద్దరూ సజీవ దహనమయ్యారు. వృద్ధ దంపతులు మంటల్లో చిక్కుకుని మరణించటం విషాదం నిం�
Jharkand navy officer kidnapped from chennai, burnt alive by kidnappers in palghar : తమిళనాడులోని చెన్నై విమానాశ్రయం నుంచి నేవీ ఆఫీసర్ ను కిడ్నాప్ చేసిన దుండగులు వారు అడిగిన రూ.10 లక్షలు ఇవ్వలేదని అతడ్ని సజీవ దహనం చేసిన ఘటన వెలుగు చూసింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ ఎస్పీ జాన్ దత్తాత్రేయ షిండే చ
Physically Challenged burnt alive : ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో దారుణం జరిగింది. దశరాజుపల్లి రోడ్డులోని చిన్నవెంకన్న కుంట దగ్గర… ఉమ్మనేని భువనేశ్వరి అనే 22ఏళ్ల దివ్యాంగురాలు సజీవదహనమైంది. అయితే యువతిది హత్యా.. ఆత్మహత్యా… అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. �
black magic murder: అది రాత్రి సమయం.. ఓ గది నుంచి మంటలు.. బయటి నుంచి ఆ గదికి తాళం.. మంటలు ఆర్పేలోపే ఆ గదిలో ఒకరు సజీవదహనం.. విషయం తెలుసుకున్న పోలీసులు…వెంటనే అక్కడికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య, కుటుంబసభ్యులు నుంచి ఏం జరిగిందన�
Rolling lorry Driver cleaner burnt alive : తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మారేడుమిల్లి ఘాట్రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మారేడుపల్లి వద్ద శనివారం రాత్రి లారీ బోల్తాపడింది. మంటలు అంటుకోవడంతో డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. డ్రైవర్ మృతదేహాన్న
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. అప్పు తీర్చలేదనే నేపంతో కొందరు వ్యక్తులు దళిత సర్పంచ్ భర్తను సజీవ దహనం చేశారు. ఈ ఘటన అమేథీలోని మున్షిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బందోయియా గ్రామానికి చెందిన అర్జున్ కోరి(40)కి.. మరి కొందరికి మధ�
NCP leader burnt alive మహారాష్ట్రలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే కారుతో సహా ఎన్సీపీ నాయకుడు సంజయ్ షిండే సజీవ దహనం అయ్యారు. బుధవారం సాయంత్రం నాసిక్ లోని పింపల్గావ్ బస్వంట్ టోల్ ప్లాజా సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారులో షాట్ సర్క్యూట్ జరిగి మంటలు చ�
Rajasthanకు చెందిన మతగురువు గురువారం కాలిన గాయాలతో చనిపోయారు. దీనికి కారణం ఓ స్థలం విషయంలో ఓ గ్రూపుకు సంబంధించిన వ్యక్తులు గొడవకు దిగి.. పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురిని అనుమానించిన పోలీసులు.. ముగ్గురిప�