Home » bus falls
రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలో రైల్వే ట్రాక్పై నుంచి ప్రయాణికుల బస్సు పడిపోవడంతో నలుగురు మృతి చెందారు...
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన ఎమద్ పరిబహన్ బస్సు మాదారిపూర్ ప్రాంతంలోని ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో ఉదయం 07.30 గంటల సమయంలో బస్సు అదుపుతప్పి, పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది మరణించా�
‘‘జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేయగా..
జమ్ము-కాశ్మీర్, పూంఛ్ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఒక బస్సు లోయలో పడిపోవడంతో 12 మంది ప్రయాణికులు మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వరస రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. వాటికి కొనసాగింపుగా అన్నట్లు.. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలోకి పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న 63 మంది ప్ర�