Home » bus fire
పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రయాణికులు ఉన్న బస్సుకి నిప్పంటించాడో యువకుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం పామూరు బస్సుస్టాప్ సెంటర్లో చోటుచేసుకుంది.
కర్ణాటకలో ఒక ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హిరియూరు తాలూకా, కస్తూరి రంగప్పన్నహళ్లి వద్ద బెంగుళూరు-పూణే జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుఝూమున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. �