Home » by elections
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్ ఎపిసోడ్ మన రాష్ట్రంలోనే కాదు..నేషనల్ టాపిక్ అవుతోంది.
బీజేపీకి రాజాసింగ్ రాజీనామా తర్వాత రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇప్పుడీ అంశంపై విస్తృతంగా ..
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ని స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కలిశారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ స్కీమ్ల అమలుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది.
ఒకవైపు ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకుంటూనే... పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని పట్టుబడుతున్న బీఆర్ఎస్... కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను సిద్ధంగా ఉండాలని సూచిస్తుండటం హాట్టాపిక్గా మారింది.
ముంబైలోని అంధేరీ తూర్పు నియోజకవర్గంలో శివసేన విజయం సాధించింది. ఈ స్థానం నుంచి గెలుపొందిన శివసేన నేత రమేశ్ లాక్టే మరణంతో ఆయన భార్య పోటీలో నిలిచి గెలుపొందారు. ఇక లఖింపూర్ ఖేరి జిల్లాలోని గోలా గోక్రానాథ్ నియోజకవర్గం బీజేపీది. కాగా, తాజా ఎన్ని
ఈ నెల 3వ తేదీన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. కాగా ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగింది. ఏడింటిలో అత్యధికంగా నాలుగు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఇ�
నితీశ్, తేజస్వీలు మొట్టమొదటి పరీక్షను ఈరోజు ఎదుర్కొంటున్నారు. ఫలితాలు 6వ తేదీన వచ్చినప్పటికీ.. నిర్ణయం మాత్రం ఈరోజే జరిగిపోతుంది. బిహార్లోని గోపాల్ గంజ్, మొకమ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రెండు స్థానాల్లో బీజేప�
ఈ ఉప ఎన్నికలో వామపక్ష పార్టీలు ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో గులాబీ పార్టీకి బలం పెరిగినట్లయింది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటోంది బీజేపీ. గత ఎన్నికల్లో మ�
మునుగోడు ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మునుగోడులో తమ అభ్యర్థిని ఈ నెలాఖరులోపు ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. అభ్యర్థిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలను వేగవంతం చేసింది. పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలతో రేవంత్