Home » by elections
మునుగోడులో మూడు పార్టీలు వందల కోట్లు వెదజల్లుతాయా..?
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నా.. ఆ ఒక్క నియోజక వర్గంలో మాత్రం వైరస్ విజృంభిస్తోది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగతూ .. జనాలను టెన్షన్ పెడుతోంది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ బుధవారం హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము పడిన కష్టం గురించి వివరించారు.
BJP focus Nagarjunasagar by elections : మొన్న దుబ్బాక, నిన్న జీహెచ్ఎంసీ, ఇప్పుడు తెలంగాణలో మరో ఎన్నిక రాబోతుంది. నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జున సాగర్ కు త్వరలో బైపోల్ జరుగబోతుంది. దీంతో ప్రధాన పార్టీలు సాగర్ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. సాగర్ బైపోల్ కోసం ఇప్పటి �
Pawan Kalyan meets JP Nadda : తిరుపతి ఉప ఎన్నికపై చర్చించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. ఓ కమిటీ వేసి అభ్యర్థిని నిర్ణయిస్తామని చెప్పారు. బుధవారం బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డాతో పవన్ క�
BJP:దేశ వ్యాప్తంగా జరగుతున్న పలు ఉప ఎన్నికల్లో బీజేపీ హవా సాగుతోంది. విపక్షాలను చిత్తు చేస్తూ విజయం దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. గుజరాత్ లో మొత్త�
Voting begins for the by-election in 54 Assembly seats 10రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు ఇవాళ(నవంబర్-3,2020) పోలింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ లోని 28 స్థానాలకు, గుజరాత్ లోని 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లోని 7స్థానాలకు,ఒడిషాలోని 2స్థానాలకు,నాగాలాండ్ లోని 2స్థానాలకు,కర్ణా�
tdp leader ayyanna patrudu challenges minister dharmana krishna das: ఏపీలో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇప్పుడు సవాళ్ల పర్వం మొదలైంది. వైసీపీ, టీడీపీ నేతలు చాలెంజ్లు విసురుకుంటున్నారు. ఉప ఎన్నికలకు వెళ్దామంటున్నారు. మూడు రాజధానుల ఏర�
కర్నాటక అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. (డిసెంబర్ 5, 2019) ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. (డిసెంబర్ 9, 2019) ఫలితాలు వెలువడనున్నాయి. ఉప ఎన్నికలు జరిగే అ�
హుజూర్నగర్ శాసనసభ స్థానంలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 85శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.