Home » by poll
Dubbaka By Poll : దుబ్బాక ఉపఎన్నికలో విజేత ఎవరు ? సిట్టింగ్ సీటును టీఆర్ఎస్ తిరిగి నిలబెట్టుకుంటుందా ? గత మెజార్టీని ఈ సారి క్రాస్ చేస్తుందా ? పోలింగ్కు పది రోజుల ముందు నుంచి బీజేపీ చేసిన హడావుడి అధికార పార్టీకి చేటు తెస్తుందా… ? కాంగ్రెస్ చెబుత�
కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో 17 మంది శాసనసభ్యులు రాజీనామా చేయటంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. రెండు నియోజకవర్గాల్లో న్యాయ సంబంధ కేసులు విచ�
హుజూర్నగర్ ఉపఎన్నికలో.. టీఆర్ఎస్ విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. 43 వేల 358 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ కంచుకోట బద్ధలు కాగా..బీజేపీ, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి సపావత్ సుమ�
తమిళనాడులో 2 అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే ముందంజలో ఉంది. గతంలో మంచి జోరుమీదున్న డీఎంకేకు ఈ ఉప ఎన్నికల్లో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని నంగునేరి, విక్రవండి అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరిగాయ
హుజూర్ నగర్లో టీఆర్ఎస్ హావా కొనసాగుతోంది. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టిన గులాబీ దళం.. భారీ మెజార్టీతో దూసుకెళ్లటం విశేషం. 16వ రౌండ్ పూర్తయ్యే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 31వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోన�
హుజూర్ నగర్ శాసన సభ స్దానానికి జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని జాయింట్ సీఈవో తిరుమల రవికిరణ్ చెప్పారు. హుజూర్ నగర్ ఎన్నికల పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తు�
హుజూర్ నగర్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. కంచుకోట లాంటి చోట కమ్యూనిస్టులు ఉనికిలో లేకుండా పోయారు. ఉప ఎన్నికల్లో సీపీఐ ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీం�
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీ టీడీపీ తన అభ్యర్ధిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకురాలు కిరణ్మయిని పోటీకి దింపింది. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ కిరణ్మయికి బీ ఫారం అందచేశారు. ఈ ఉప ఎన్నికల్లో టీ టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది. బీజేపీ అభ్యర్థిగా కోట రామారావు బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఆయన్ను ఎంపిక చేసింది. టికెట్ రేసులో శ్రీకళారెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, బొబ్బ�