Home » BYJUs
కోవిడ్ టైమ్లోనూ దూసుకుపోయిన ఐటీ రంగం ..కానీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ అనే తేడాలేదు...వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి కంపెనీలు.
అమెరికా నుంచి భారత్ వరకు ఉద్యోగులను తీసేస్తున్నాయి కంపెనీలు. కారణం ఆర్థిక సంక్షోభం. దీంతో ఇప్పటి వరకు లాక్ డౌన్ లో కూడా హాయిగా ఇంట్లో కూర్చుని పనిచేసుకున్న ఐటీ ఉద్యోగులపై ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం పడింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందోననే భయ
బైజూస్ ఎడ్యూ టెక్ మేజర్ తమ సర్వీసుల అడ్వైర్టైజింగ్ లో కనిపించే షారుఖ్ ఖాన్ ను తప్పించింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించింది. ఈ వైరస్ కారణంగా ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దాంతో స్కూల్స్, కాలేజీలు అన్ని మూసివేశారు. దాంతో విద్యార్ధులు, ప్రజలు ఇళ్లకే పరిమ