Home » C Kalyan
సినిమా ఆర్టిస్టులు ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ప్రభుత్వం ఇచ్చే నంది, సింహా అవార్డులు. అయితే గత కొంత కాలంగా ఈ అవార్డులను ఇవ్వడం మానేశాయి ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలు. తాజాగా ఈ అవార్డులు గురించి సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్య�
హైదరాబాద్, టీఎన్సీసీలో జరిగిన మీడియా సమావేశంలో ‘టీఎఫ్పీసీ’కి సంబంధించిన అనేక అంశాలపై సి.కల్యాణ్ స్పందించారు. ఫిబ్రవరి 19న టీఎఫ్పీసీ ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 1-6 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు ఫ�
తెలుగు చిత్రసీమలో రోజుకో సమస్య తెరపైకి వస్తుంది. ఒకసారి టిక్కెట్లు ధరలంటూ, మరోసారి థియేటర్ల కేటాయింపు సమస్యలంటూ గత కొంత కాలంగా టాలీవుడ్ లో ఏదో విధంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిర్మాత సి.కళ్యాణ్ అధ్యక్షతన నేడు తెలుగు నిర్మాతలు అందరూ
ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో ఆయన మీడియాతో ముచ్చటించారు. సినిమాల గురించి, టాలీవుడ్ గురించి పలు అంశాలని మాట్లాడారు సి.కళ్యాణ్. అలాగే బాలకృష్ణతో తీయబోయే సినిమా గురించి కూడా మాట్లాడారు...............
తాజాగా ఈ షూటింగ్స్ బంద్ పై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ వ్యాఖ్యానిస్తూ అదొక అట్టర్ ఫ్లాప్ షో అని వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన సి.కళ్యాణ్................
ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాంతి రిలీజ్ సినిమాల మీదే చర్చ జరుగుతుంది. బాలకృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాలతో ఈ సారి సంక్రాంతి బరిలోకి దిగితుంటే దిల్ రాజు తన డబ్బింగ్ సినిమా వారసుడుని కూడా బరిలోకి దింపుతున్నాడు. దీంతో..........
యంగ్ హీరో రాజ్ తరుణ్ కొంతకాలంగా సరైన హిట్లు లేక వెనకబడిపోయాడు. ఇటీవల ‘ఆహ నా పెళ్లంట’ అనే వెబ్ మూవీలో నటించాడు ఈ హీరో. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను ఓకే చేసిన రాజ్ తరుణ్, తాజాగా ఈ సినిమాను అఫీషియల్గా ప్రారంభించాడు.
‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్న రాజ్ తరుణ్, ఆ తరువాత లవర్ బాయ్గా మారిపోయాడు. ఇటీవల ‘ఆహ నా పెళ్లంట’ అనే వెబ్ మూవీలో నటించాడు ఈ హీరో. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను ఓకే చేసిన రాజ్ తరుణ్, తాజాగా ఈ సినిమాను అఫీషియల్గా ప
గత రెండు రోజులుగా వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. దీని వల్ల షూటింగ్స్ ఆగిపోయి నిర్మాతలు చాలా నష్టపోయారు. ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ మధ్య వేతనాల గురించి వివాదం పెరిగి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని............
ఇటీవల మేడే రోజున సినీ కార్మికోత్సవం అంటూ భారీగా సభ నిర్వహించారు. ఈ సభకి టాలీవుడ్ లో 24 రంగాల్లో పని చేసేవారంతా హాజరయి దీనిని సక్సెస్ చేశారు. ఈ సభకి చిరంజీవి ముఖ్య అతిధిగా రాగా..........