Home » Cabinet
phase 2 of Covid vaccination దేశంలో 60 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న 45 ఏళ్లు పైబడిన వారికి మార్చి 1 నుంచి కరోనా టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. భారత టీకా పంపిణీ పురోగతి, కార్యాచరణపై బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కే
Cabinet gives nod to next round of spectrum auction స్పెక్ట్రం వేలం విషయంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 5జీ స్పెక్ట్రం వేలానికి గురువారం(డిసెంబర్-16,2020)కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టం చేశారు. 20 సంవత్సరాల వ్యాలిడిటీ పీరియ�
Pakistan Cabinet approves in-principle chemical castration, hanging of rapists : పాకిస్తాన్ లో పెరిగిపోతున్న అత్యాచార ఘటనలు అరికట్టటానికి అక్కడి ప్రభుత్వం రేపిస్టులకు కఠినమైన శిక్షలు అమలు చేసేందుకు రెండు కొత్త ఆర్డినెన్స్ లను తీసుకు వస్తోంది. రేప్ చేసిన వ్యక్తికి ఇక జీవితంలో మగతనం లేకుండ
AP Cabinet Meeting : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ సమక్షంలో క్యాంప్ ఆఫీస్లో మంత్రివర్గం భేటీ అవుతుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ చ
Joe Biden’s new cabinet : అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన మంత్రి వర్గాన్ని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో కలిసి ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యులతో కూడిన టీమ్ను ప్రకటించారు. ఇందులో పార్టీలో ఎంతో కాలంగా పనిచేస్తున్న నేతలతో పాటు గతంలో తనత
Indian American Vivek Murthy, Arun Majumdar Likely Faces In Biden’s Cabinet కొద్ది రోజుల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అమెరికా 46వ దేశాధ్యక్షుడిగా జో బైడెన్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే బైడెన�
telangana cabinet meeting : కేంద్ర ప్రభుత్వ నిబంధనలు…. సన్నాల బోనస్ చెల్లింపుకు అడ్డంకిగా మారాయి. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ చేసుకున్న ఎంవోయూ… బోనస్ ఇవ్వడానికి అడ్డుగా మారినట్టు కేబినెట్ అభిప్రాయపడింది. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మం�
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమైంది. వారంలోగా కేబినెట్ విస్తరణ కాదు..ప్రక్షాళన ఖాయమని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి దీనిపై తుది కసరత్తు చేసినట్లు వివ్వసనీయ సమాచారం. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం వెలువడిన వెంటనే మంత
భారతదేశంపై చైనా మరో కుట్రకు తెగబడింది. భారతీయ ప్రముఖుల విలువైన డేటాపై డ్రాగన్ కన్నేసింది. సాంకేతిక యుద్ధానికి తెరలేపింది. ప్రమఖులు, కీలక సంస్థలను చైనా లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు, ఇస్రో వంటి ప్రఖ్యాత సం�
IAS officers appointed in the PMO : ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టో�