Home » Cabinet
సరగసీ.. అద్దె గర్భం పర్వంలో ఇది కొత్త వివాదం. ఇల్లు అద్దెకిచ్చినట్లుగా గర్భాన్ని అద్దెకివ్వటమేంటి? కన్నపేగుకు వెలకట్టటమేంటి? వంటి ఎన్నో వివాదాలు…విమర్శలు ఎన్నో..ఎన్నెన్నో.సరోగసిపై భిన్నవాదనలు ఉన్నాయి. సరోగసీ ద్వారా బిడ్డల్ని మరో కడుపుల
బీజేపీతో స్నేహం, ఎన్డీయేలో వైసీపీ చేరిక గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎన్డీయేలో చేరుతుందని, కేంద్ర కేబినెట్ లో వైసీపీకి మంత్రి పదవి ఇస్తారని వార్తలు
ఢిల్లీ కేబినెట్ లో కొత్త ఫేస్ లు ఉండవని తెలుస్తోంది. మొదటి టర్మ్ లో మంత్రులుగా ఉన్నవారినే మరోసారి కొనసాగించాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సారి ఢిల్లీ కేబినెట్ లో రెండు కొత్త ముఖాలు(రాఘవ్ చద�
జాతీయ పార్టీలను కూడా ఊడ్చి పారేసి ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని ఘన విజయంతో దక్కించుకుంది ఆమ్ఆద్మీ పార్టీ. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కేబినెట్ లోకి ఈ సారి యువకెరటాలు రానున్నట్లుగా సమ�
గర్భిణీలు ఇకపై 24వారాల్లో ఎప్పుడైనా అబార్షన్ చేయించుకునేలా చట్టం మార్పులు చేసేందుకు రెడీ అవుతోంది కేంద్రప్రభుత్వం. ఇప్పటివరకు అబార్షన్ కు ఉన్న 20వారాల లిమిట్ ను 24వారాలకు పొడిగించేందుకు ఇవాళ కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెడికల
ఏపీ రాజధానిపై ఏదో ఒకటి తేల్చాలనే పక్కా ప్లాన్ తో ఉన్న వైసీపీ సర్కార్ ఆ దిశగా చకచకా అడుగులేస్తోంది. ఏపీ అసెంబ్లీ జనవరి 20న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలోని 27 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని అడ్వకసీ గ్రూప్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) నివేదికలో వెల్లడైంది.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్
మహారాష్ట్రలో ఇవాళ(డిసెంబర్-30,2019)కేబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 32 రోజులకి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు ఉద్దవ్ ఠాక్రే. ముంబైలోని విధాన్ భవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.అయితే ఈ కార్యక్రమానికి �
ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐతో విచారణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించే ముందు న్యాయనిపుణులతో సంప్ర�
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం జగన్ కేబినెట్ భేటీ కానుంది. ఈ క్రమంలో కేబినెట్ తీసుకునే నిర్ణయం ఏమిటీ? రాజధాని రైతుల ఆందోళనపై స్పందిస్తుందా? లేదా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపైనే కొనసాగుతారా? లేదా అమరావతి ప్రాంత రైతులకు భరోసా కల్పించేలా కేబినెట్