Home » Cable Bridge
రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్కి ఇంటర్నల్గా ఎటువంటి గాయాలు కాలేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు.
బ్రిటీష్ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా వెళ్లారు. తన కారు వెళ్తున్న సమయంలో ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు. వాటిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాల్లో సాయంత్రం వేళ బ్రిడ్జి అందాలు సుందరంగా కని�
ఆసియాలోనే అత్యాధునిక సస్పెన్షన్ బ్రిడ్జిని కరీంనగర్ జిల్లాలో నిర్మిస్తున్నారు. విదేశీ టెక్నాలజీని జోడించి అత్యంత హంగులు సమకూర్చి ఈ బ్రిడ్జ్ని నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ బ్రిడ్జి కోసం సీఎం కేసీఆర్ 180 కోట్లు మంజూరు చేసి ఎప్పటికప
హైదరాబాద్ : హైదరాబాద్ కు మరో ఐకాన్ వస్తోంది. అదే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. లేటెస్ట్ టెక్నాలజీలో GHMC నిర్మాణం చేపట్టింది. 2019 అక్టోబర్ లో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తోంది. దేశంలోనే అతి పెద్ద, ప్రపంచంలో మూడో పెద్ద కేబుల్ బ్రిడ్�