Home » cag
అరవింద్ కేజీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2020 నుంచి 2022 వరకు సీఎం అధికారిక నివాసం మరమ్మతుల కోసం ఖర్చు వివరాలపై కాగ్ సంచలన నివేదిక ఇచ్చింది.
గడిచిన మూడు సంవత్సరాలుగా రెవెన్యూ రాబడిని సాధించడంలో విఫలం...
ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక ప్రవేశపెట్టింది.
అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే ఆడిటర్ అండ్ అకౌంటెంట్ పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ, క్లర్క్,డీఈఓ గ్రేడ్ ఏ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదంటే తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతసాధించి ఉండాలి. పాటు
TTD Chairman YV Subba Reddy : తిరుమల కొండపై అన్యమతస్తుల డిక్లరేషన్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. డిక్లరేషన్ అవసరం లేదంటూ టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి కారణమవుతోంది. వెంకన్నపై భక్తి ఉంటే చాలు, ఇక డిక్లరేషన్ ఎందుకన�
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదాయ వ్యయాలను కాగ్ తో ఆడిట్ చేయించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో టీటీడీ నిధుల వ్యయంపై అడిట్ చేయనున్నారు. భవిష్యత్ లో కూడా కాగ్ తో అడిట్ కొనసాగించాలని టీటీడీ భావిస్తోంది. ఈ నిర్ణయం పట్ల సీఎం జగ�
టీడీపీ అధినేత వ్యూహం మార్చారు. 1980,90ల్లో నాటి రాజకీయ పరిస్థితులకు,నేటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందని, ప్రత్యర్థి పార్టీల ఎత్తులను చిత్తు చేసి అధికారంలోకి రావాలంటే కొత్త వ్యూహాలు అవసరమని ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు తెలుగుదేశం ప�
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) కాగ్.. కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లడఖ్(ladakh), సియాచిన్(siachen) వంటి ఎత్తైన పర్వత ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు(troops) కల్పిస్తున్న కనీస సౌకర్యాల విషయంలో కేంద్రం తీరుని కాగ్ తప్ప�
ఆర్దికవ్యవస్థ నేల చూపు చూస్తోందన్న నివేదికల మధ్య మోడీ ప్రభుత్వానికి మరో ఇబ్బంది. సోమవారం పార్లమెంట్ ముందుంచిన కాగ్ నివేదిక, రైల్వేల పరువు తీసేసింది. పదేళ్లలోనే అతి తక్కువ అపరేషన్ రేషియోను రైల్వే నమోదుచేసింది. వంద రూపాయిల ఆదాయానికి చేసిన
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజైన సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం నాటికి కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టింది. సవివరంగా వివరాలు వెల్లడించింది. రాష్ట్రానికి వస్తున్న ఆధాయం క�