-
Home » campaign
campaign
నిర్లక్ష్యం వద్దు.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. ఉప ఎన్నికల విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యంకూడా ఉండొద్దని సూచించారు.
పెరుగుతున్న ఎన్నికల ప్రచార వ్యయం.. అప్పుల కోసం అభ్యర్థుల యత్నం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో వ్యయం అనూహ్యంగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థి చేస్తున్న ప్రచార వ్యయం పెరిగింది. ప్రచారానికి రథాలు, వాహనాలు, ప్రచార సామాగ్రి, డిజిటల్ బోర్డులు, కరపత్రాలు, పార్టీ జెండాలు,
జోరుగా వారసత్వ రాజకీయాలు.. ఏ పార్టీ ఎంత మందికి టికెట్లు ఇచ్చిందంటే?
నిజానికి బంధుప్రీతి అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటాయి. కానీ రెండు పార్టీలు సీనియర్ నాయకుల కుటుంబ సభ్యులకు ఇబ్బడిముబ్బడిగా టిక్కెట్లు ఇచ్చాయి.
ఢిల్లీ నేతలు నై.. కాంగ్రెస్ పార్టీకి అన్నే తానే అంటున్న సీఎం అశోక్ గెహ్లాట్
ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని చూస్తుంటే రాజస్థాన్ ఎన్నికలను గెహ్లాట్కు హైకమాండ్ పూర్తిగా వదిలేసినట్లు కనిపిస్తోంది. టిక్కెట్ల పంపిణీలో కూడా గెహ్లాట్ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు.
Karnataka Polls: కర్ణాటకలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయాలంటూ కమల్ హాసన్ను కోరుతున్న హస్తం నేతలు
224 స్థానాలున్న కర్ణాటకలో 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 2,427 మంది అభ్యర్థులు పురుషులు కాగా, 184 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాగా ఇద్దరు అభ్యర్థులు ఇతరులు ఉన్నారని కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు. ఇక గుర్తింపు పొందిన అధికార
Karnataka Polls: బీజేపీకి కన్నడ హీరో సుదీప్ మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ రియాక్షన్ ఇదే
ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా మద్దతు ఇచ్చినట్టేనా అని ప్రశ్నించగా.. ‘‘ప్రధాని మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద నాకు సానుకూల అభిప్రాయం ఉంది. అయితే నేనిక్కిడ (బీజేపీకి మద్దతుగా) కూర్చోవడానికి దానికి సంబంధం లేదు’’ అని సుదీప్ క్లారిటీ ఇ�
Sudeep: బీజేపీకి ప్రచారం చేయనున్న కన్నడ కింగ్ కిచ్చా సుదీప్.. పార్టీలో చేరికపై ఏమన్నారంటే?
సీఎం బొమ్మై కోసం ఏదైనా చేస్తాను. ఆయనకు మద్దతు ఇచ్చానంటే.. ఆయన సూచించిన వారందరికీ కూడా మద్దతు ఇచ్చినట్టే. ఆయన చెప్పినవారందరికీ ప్రచారం చేస్తాను.
Siddaramaiah: మోదీ, షా వచ్చినా నన్ను ఆపలేరు.. మాజీ సీఎం సిద్ధరామయ్య ఛాలెంజ్
ఈసారి కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరిగితే పరిస్థితి ఏంటని విలేకరులు ప్రశ్నించగా పై విధంగా సమాధానం ఇచ్చారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బదామి నుంచి సి
BMC Polls: ఉద్ధవ్ థాకరేకు మద్దతుగా ముంబైలో ఎన్నికల ప్రచారం చేయనున్న తేజశ్వీ యాదవ్
2017లో బీఎంసీకి జరిగిన ఎన్నికల్లో శివసేన అత్యధికంగా 84 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది. ఆ సమయంలో ఇరు పార్టీలు పొత్తులో ఉన్నాయి. అయితే 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇరు పార్టీలు విడిపోయాయి. దీంతో ఎన్సీపీ, కాంగ�
Munugode: నేటితో మునుగోడు ఎన్నికల ప్రచారం బంద్
నేటితో మునుగోడు ఎన్నికల ప్రచారం బంద్