Home » campaign
తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవాలని ఒక బహిరంగ పోల్ నిర్వహించారు. ఒక ఫోన్ నంబరు ఇచ్చి తమకు ఇష్టమైన అభ్యర్థి ఎవరో మెసేజ్ లేదంటే వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేయాలని కోరారు. దీని ప్రకారం.. అప్పటి ఎంపీ భగవంత్ మాన్కు అనుకూ�
మునుగోడులో గెలుపు ప్రధాన మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు కోసం టీఆర్ఎస్ నేతలు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు.దీంట్లో భాగంగానే చండూరులో ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. మునుగోడులో పర్యటిస్తూ రోడ్డు
Himachal Assembly Polls: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రారంభించారు. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ చేరుకున్న ఆమె.. అక్కడి తోడో మైదానంలో ఏర్పాటు చేసిన పరివర్తన్ ప్రతిజ్ణ ర్యాల�
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మంగళహాట్ పోలీసు స్టేషన్ లో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
జాతీయ పార్టీలను వ్యతిరేకించే.. ప్రాంతీయ పార్టీలతో ఓ వేదికను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. యూపీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైళ్లు, ప్లాట్ఫారమ్లపై మాస్క్లు ధరించని ప్రయాణీకులకు సెంట్రల్ రైల్వే భారీగా జరిమానాలను విధిస్తోంది.
ఓ మంగళసూత్రం ప్రకటనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెల్లువెత్తుతోంది. ఇది మంగళసూత్రం ప్రకటనా? లేదా లో దుస్తుల ప్రకటనా? అంటూ తిట్టిపోస్తున్నారు.
హుజూరాబాద్ బైపోల్ వార్ క్లైమాక్స్కు చేరింది. ప్రచారానికి కొన్ని గంటలే మిగిలి ఉంది. ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి హుజూరాబాద్లో మైక్లు మూగబోనున్నాయి.
హుజురాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడే కొద్దీ నేతల ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులుగా బరిలోకి దిగే పార్టీల నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు రాజకీయ వేడి పెంచుతున్నాయి. సామజిక వర్గాల..
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్థిక లావాదేవీలలో యూపీఐ పేమెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యూపీఐ పేమెంట్స్ యాప్స్ లో తీవ్ర పోటీ కూడా నెలకొనగా ఇందులో ప్రధానంగా..