campaign

    ఏపీలో మున్సిపోల్స్ : ప్రచారం సమాప్తం, ఆగిన మైకుల మోత

    March 8, 2021 / 09:23 PM IST

    ఏపీలో మైకుల మోత ఆగింది. మున్సిపోల్స్‌ ప్రచారానికి తెరపడింది. గల్లీల్లో ప్రచారంతో హోరెత్తించిన పార్టీలు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించాయి...

    రీసోర్స్, కమ్యునిటీ రీసోర్స్ పర్సన్స్‌లపై ఎస్‌ఈసీ ఆంక్షలు

    March 7, 2021 / 09:07 PM IST

    పట్టణాల్లోని రీసోర్స్, కమ్యునిటీ పర్సన్స్‌లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు పెట్టింది. వాళ్లు‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

    బాలకృష్ణ చెయ్యి నా చెంపను తాకినందుకు గర్వపడుతున్నా, చెంప దెబ్బతిన్న అభిమాని

    March 6, 2021 / 05:41 PM IST

    అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించిన ఘటన సంచలనం రేపింది. రాజకీయవర్గాల్లో వివాదానికి దారితీసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    టీడీపీ దూకుడు.. ప్రజల్లోకి చంద్రబాబు

    March 4, 2021 / 09:57 AM IST

    Chandrababu:ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది తెలుగుదేశం పార్టీ. ఈ క్రమంలోనే నేటి(04 మార్చి 2021) నుంచి ప్రచార బరిలోకి దిగుతోన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ ప్రచార బాధ్యతలను భుజానికి ఎత్తుకున్న చంద్రబాబు రాష్ట్రంలోని ప్రధాన కా

    బెంగాల్ మహిళలకు బీజేపీ హామీ : మేం అధికారంలోకి వస్తే 33శాతం రిజర్వేషన్లు

    February 19, 2021 / 01:07 PM IST

    west bengal amit shah women 33 % Reservations promise : బెంగాల్‌ల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలతో ఉంది. కమ్యూనిస్టులు కంచుకోటను బద్దలు కొట్టి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తృణముల్ కాంగ్రెస్ కోటను కూల్చి కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ గట్టి �

    తమిళనాడుకు రాహుల్, మూడు రోజులు అక్కడే

    January 23, 2021 / 07:54 AM IST

    Rahul Gandhi Tamil Nadu : దక్షిణాది రాష్ట్రాలపై కాంగ్రెస్‌ నాయకత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మూడు రోజుల పాటు తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ రోజు నుంచి జనవరి 25 వరకు తమిళనాడులో తిర్పూర్‌, కోయంబత్తూర్‌, ఈరోడ్‌, కరూర్‌లలో రాహుల్‌ గా�

    శనివారం తమిళనాడులో రాహుల్ ప్రచార శంఖారావం

    January 21, 2021 / 03:43 PM IST

    rahul gandhi: ఏప్రిల్​-మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని కాంగ్రెస్​ ప్రారంభించనుంది. రాహుల్​ గాంధీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని తమిళనాడు కాంగ�

    రైతుల ఆందోళనలు :100 మీడియా సమావేశాలు..700 రైతు మీటింగ్ లకు బీజేపీ ఫ్లాన్

    December 11, 2020 / 06:04 PM IST

    BJP’s Farm Laws Campaign Amid Pushback నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 16వ రోజుకి చేరుకున్నాయి. అయితే చట్టాలల్లో సవరణలకు బుధవారం కేంద్రం రాతపూర్వకంగా ప్రతిపాదనలు పంపగా… రైతలు వాటని తిరస్కరించారు. సవరణలు వద్దు చ�

    ప్రచారానికి తెర : మూగబోనున్న మైకులు, ప్రచారం నిర్వహిస్తే కఠిన శిక్షలు

    November 29, 2020 / 07:09 AM IST

    GHMC election: గ్రేటర్‌లో హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం 2020, నవంబర్ 29వ తేదీ ఆదివారంతో ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు ప్రచార పర్వానికి తెరపడనుంది. గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే రెండేళ్ల జైలు లేదా… జరిమానా విధించనున్నట్టు రాష్ట్ర ఎన్�

    జోరు పెంచిన బీజేపీ : జీహెచ్ఎంసీ ఎన్నికలు, అమిత్ షా, యోగి ప్రచారం

    November 28, 2020 / 07:04 AM IST

    Amit Shah, Yogi campaign : గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ… కమలం పార్టీ స్పీడ్ పెంచింది. ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. తమ అమ్ముల పొదిలోంచి ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తోంది. ఇందులో భాగంగానే �

10TV Telugu News