campaign

    ముగిసిన బీహార్ మొదటి దశ ఎన్నికల ప్రచారం

    October 26, 2020 / 09:33 PM IST

    Bihar Election 2020: Campaign ends for first phase, polling on Oct 28 బీహార్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఇప్పటివరకు ప్రధానమోడీ మూడు ర్యాలీల్లో పాల్గొనగా…రాహుల్ గాంధీ రెండు ర్యాలీల్లో పాల్గొన్నారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మొత్తం 3దశల్లో ఎన్నికలు �

    ఉల్లి ధరలపై తేజస్వీ వినూత్న నిరసన

    October 26, 2020 / 03:33 PM IST

    Tejashwi Yadav’s “Onion Garland” For BJP In Last Mile Of Bihar Campaign బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఉల్లి ధరలు విషయంలో మోడీ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి విపక్షాలు.

    దుబ్బాక బై పోల్..పొలిటికల్ హీట్

    October 8, 2020 / 06:33 AM IST

    Dubbaka bypoll..political heat : దుబ్బాక బై పోల్ పొలిటికల్ హీట్ పెంచుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో.. ప్రచారం జోరందుకుంది. ప్రజలంతా తమతోనే ఉన్నారని.. ఉప ఎన్నికలో విజయం తమదేనంటూ.. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమా

    ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయట.. పేజ్‌లను తొలగించిన ఫేస్‌బుక్

    September 24, 2020 / 07:58 AM IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరిగి ఎన్నికయ్యే అవకాశాలను దెబ్బతీసేందుకు చైనా కార్యకలాపాలను ప్రారంభించగా ఫేస్‌బుక్ ఆ విషయాన్ని గుర్తించింది. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను గుర్తించినట్లు సంస్థ �

    Happy Birthday KTR : GIFT A SMILE , కేటీఆర్ పై స్పెషల్ సాంగ్

    July 24, 2020 / 11:14 AM IST

    తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR Birthday  సందర్భంగా పలువురు శుభకాంక్షలు తెలియచేస్తున్నారు. ఆయన జన్మదిన వేడుకలను పార్టీ కేడర్‌ సాదాసీదాగా జరుపుకోనుంది. గిఫ్ట్‌ విత్‌ స్మైల్‌ అనే పిలుపుతో పేదలను ఆదుకునేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు రెడ�

    సేకరించింది ఎంత? ఖర్చు పెట్టింది ఎంత? గాంధీభవన్‌లో కాక రేపుతున్న ఎన్నికల విరాళాల లెక్కలు

    July 15, 2020 / 12:17 PM IST

    రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగి ఏడాది కాలం ముగిసిన తర్వాత కాంగ్రెస్ లో లెక్కలు తేలాలి అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షాలతో కలసి కాంగ్రెస్ వసూలు చేసిన విరాళాలతో పాటు, ఖర్చులపై వివరణ కోరుతున్నారు ఆ పార్టీ నాయకులు. దీనికి సంబంధిం

    కరోనావైరస్ : ఏపీలో ఇంటింటి ప్రచారం…10,000 మంది విదేశాల నుంచి వచ్చారని గుర్తింపు

    March 23, 2020 / 07:10 PM IST

    రాష్ట్రంలో COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి, విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

    షేక్ హ్యాండ్ వద్దు…నమస్తే ముద్దు : కరోనా కట్టడికి కర్ణాటకలో కొత్త క్యాంపెయిన్

    March 11, 2020 / 03:11 PM IST

    కర్ణాటకలో ఇప్పటివరకు నాలుగు కరోనా(కోవిడ్-19) పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి మొదట కరోనా సోకినట్లు నిర్థారణ అవగా, ఆ తర్వాత అతని భార్య,కూతరు,అతడితో దుబాయ్ నుంచి బెంగళూరు వరకు విమానంలో

    ఢిల్లీ ప్రచారంలో….AI టెక్నాలజీతో డీప్ ఫేక్ వీడియోలు షేర్ చేసిన బీజేపీ

    February 20, 2020 / 09:34 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ ఓటమిని తప్పించుకోలేకపోయింది. కేజ్రీవాల్ కే మరోసారి భారీ మెజార్టీతో అధికారం కట్టబెట్టారు ఢిల్లీ ఓటర్లు. అయితే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఓ ఆశక్తికర పరిణామ

    బాత్ బీహార్ కీ…నితీష్ పై పీకే పొలిటికల్ వార్

    February 18, 2020 / 09:35 AM IST

    ఇటీవల జేడీయూ పార్టీ నుంచి గెంటివేయబడిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇవాళ(ఫిబ్రవరి-18,2020)పట్నాలో మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. బీహార్ ముఖ్యమంత్రి, మాజీ రాజకీయ గురువు నితీశ్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో బహిరంగంగా ప్రశ్నలు గుప్�

10TV Telugu News