Home » campaign
తెలంగాణ రాష్ట్రంలో జనవరి 22న జరిగే పురపాలకసంఘాల ఎన్నికలకు ప్రచార గడువు జనవరి20, సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం చేయరాదని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జా
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థులు టెక్నాలజీని బాగా వాడుకుం
టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ తో మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం పెంచాలన్నారు. టీఆర్ఎస్ అంటే తిరుగు లేని రాజకీయ శక్తి అని కేటీఆర్ అన్నారు.
కొత్త ఏడాదిలో మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరబోతున్నాయి. తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన�
ఉదయం నుండి రాత్రి వరకు ఫోన్లు స్విచాఫ్ చేయండి..పిల్లలతో ఆ సమయంలో ఆనందంగా గడపండి..అంటూ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా తమిళనాడు విద్యాశాఖ ఈ మేరకు అన్ని పాఠశాలలకు సర్క్యూలర్ జారీ చేసింది. పిల్లలతో ఆ�
హుజూర్ నగర్ ఉప ఎన్నికకు రోజులు దగ్గర పడుతున్నాయి. నియోజకవర్గంలో విజయం సాధించాలని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. ప్రచార జోరును పెంచాయి. ఒకరిపై ఒకరిపై విమర్శలు గుప్పించుకుంటుండడంతో రాజకీయ వేడి రగులుకుంది. ఈ క్
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి కేటీఆర్ షెడ్యూల్ ఖరారు అయింది. మండలాల వారీగా టీఆర్ఎస్ ప్రచార సభలు ఏర్పాటు చేయనున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. దేశంలో సెప్టెంబర్ నెల ఆఖరులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అఫ్ఘనిస్థాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనికి అనుకూలంగా నిర్వహించిన ఎన్నికల సభను లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి జరిగింది. సెంటర్
దట్టమైన అడవుల సుందరమైన నల్లమలలో యురేనియం చిచ్చు రగులుతోంది. నల్లమలను తవ్వడమంటే ప్రకృతి విధ్వంసానికి పాల్పడటమే. నల్లమలలో కురిసే ప్రతీ వాన చినుకూ కృష్ణా నదిలోకి వెళుతుంది. ఒకవేళ యురేనియం తవ్వకాలు జరిపితే కృష్ణా నది కూడ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగే రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. రెండో విడతలో భాగంగా ఈ నెల 10న (శుక్రవారం) ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. 179 జెడ్ప�