Home » campaign
TRS Vs BJP Dialogue War : గ్రేటర్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొంతమంది ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంటే… మరికొందరు రోడ్షోలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. దీంతో గ్రేటర్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బల్ద�
kishanreddy fire trs and mim : టీఆర్ఎస్, ఎంఐఎంపై కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఇతర పార్టీలపై టీఆర్ఎస్ నేతలు బురదజల్లుతున్నారని పేర్కొన్నారు. గురువారం (నవంబర్ 26, 2020) హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధ�
KTR fire BJP leaders : బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వరదసాయం రూ.10వేలు ఆపినోళ్లు.. రూ.25 వేలు ఇస్తారా అని ప్రశ్నించారు. వరద లాగా ఢిల్లీ నుంచి దిగుతున్న కేంద్ర మంత్రులకు స్వాగతమన్నారు. ఈ రాక ఏదో నగరం అకాల వర్షాలతో, వరదలతో..తల్లడిల్లుతున్నప్పుడు సాం�
Bandi Sanjay sensational comments : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఏకంగా మరో కొత్త వివాదాన్ని సృష్టించింది. పాతబస్తీపై సర్జికల్ స్ట్�
Minister ktr road show for ghmc elections : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో నిలిచింది ఎవరో తేలింది. గ్రేటర్లోని 150 వార్డులకుగాను… మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార టీఆర్ఎస్ 150స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపింది. దీంతో అన్ని డివిజన్లలోనూ టీఆర్ఎస్
Vijayashanti goodbye to Congress : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ తీరుపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. 2020, నవంబర్ 24వ తేదీ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్న విజయశాంతి..త్వరలోనే బీ
pawan kalyan ghmc elections: గ్రేటర్ ఎన్నికల బరి నుంచి జనసేన తప్పుకుంది. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచార�
ktr ghmc elections campaign: రేపటి(నవంబర్ 21,2020) నుంచే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతుంది టీఆర్ఎస్. రేపటి నుంచి కేటీఆర్ రోడ్షోలు ప్రారంభం కానున్నాయి. మొదట కూకట్పల్లిలో రోడ్షో నిర్వహించనున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆదివారం(నవంబర్ 22,2020) నుంచి క
TRS Campaign, KTR Roadshow : 2016 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున అంతా తానై నడిపించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుడిగాలి పర్యటనలు చేసి.. కారు జోరుకి తిరుగులేదని నిరూపించారు. ఇప్పుడు కూడా అదే రూట్లో వెళ్తున్నారు కేటీఆర్. 20 నియోజకవర్గాల్లో ర
బాలీవుడ్ నటి Ameesha Patelకు భయం పట్టుకుందట. ఇటీవలే బీహార్కు వెళ్లి లోక్ జనశక్తి పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాతే.. ‘రేప్ చేసి చంపేస్తారేమోనని ఫీల్ అయ్యా’ అని భయపడ్డానని అందుకే అక్కడి నుంచి బయటపడినట్లు ఆమె చెప్పింది.