-
Home » Campaigning
Campaigning
Gujarat Polls: బీజేపీ ప్రచారంలో విదేశీయులు.. ఎన్నికల సంఘానికి టీఎంసీ ఫిర్యాదు
Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొంత మంది విదేశీయులు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుని ఎన్నికల ప్రచారంలో కనిపించారు. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పొగిడారు. ఈ వీడియోను గు�
Ukraine Russia War : యుక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుదశకు చేరుకుందా?
నాటోలో చేరబోమని యుక్రెయిన్, చేర్చుకోబోమని అమెరికా, పశ్చిమ దేశాలు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ నాటో ఇందుకు అంగీకరించలేదు.
UP polls: మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు.. రేపే పోలింగ్!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది.
Mamata Banerjee : దీదీకి షాక్, ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం
తృణముల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించడం సంచలనం రేకేత్తిస్తోంది. ఒక రోజు ఎలాంటి ప్రచారం నిర్వహించవద్దని సూచించింది.
WB Assembly polls : అందరి చూపు అటే..నందిగ్రామ్ ఎన్నికల పోలింగ్
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. ప్రజలందరి ఆసక్తి మాత్రం ఆ నియోజకవర్గంపైనే పడింది.
First phase elections : బెంగాల్ లో 5, అస్సాంలో 12 జిల్లాల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్..ఓటర్ ఎటువైపు
బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో రేపే మొదటి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో కీలక ఘట్టమై.. ప్రచారానికి తెరపడటంతో.. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాయి పార్టీలు.
West Bengal : వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు, ప్రచారానికి ఎండ్ కార్డు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి 2021, మార్చి 25వ తేదీ గురువారంతో తెరపడనుంది.
ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ…బీజేపీ అభ్యర్థి కన్నుమూత
BJP candidate collapses and dies while campaigning కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో మాట్లాడతూ ఓ బీజేపీ అభ్యర్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అందరూ చూస్తుండగానే కిందపడి మరణించాడు. బాధితుడిని ఎల్లిపరాంబత్ విశ్వనాథన్ గా గుర్తించారు. కొల్లం జిల్లాలో ఈ విషాద ఘటన చోటచేసు�
ఇవే తనకు లాస్ట్ ఎన్నికలు – నితీష్ కుమార్ సంచలన ప్రకటన
2020 are my last polls: Nitish Kumar : బీహార్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. 2020 తన చివరి ఎన్నికలని ప్రకటించారు. బీహార్ లో ఎన్నికల మూడో దశ పోలింగ్ జరుగనుంది. 2020, �
క్యాంపెయిన్ చేయవద్దు : సిద్దూపై ఈసీ 72గంటల బ్యాన్
కాంగ్రెస్ నాయకుడు,పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.బీహార్ ముస్లిం కమ్యూనిటీని ఉద్దేశించి సిద్దూ చేసిన వ్యాఖ్యలను ఈసీ ఖండించింది.ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకుగాను 72 గంటలపాటు సిద్దూ ఎన్నికల ప్రచా�