Home » Candidate
corona participating in Kollam Election : యావత్ ప్రపంచాన్ని కరోనా వణికించేస్తోంది. కానీ ప్రకృతి అందాలకు నియలమైన కేరళ వాసులు మాత్రం ఐ లవ్ కరోనా..అంటున్నారు.‘కరోనా’పై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారు. ప్రేమగా ఆదరిస్తున్నారు. ఇదేంటిరా బాబూ ప్రాణాలు తీసే కరోనాపై ప్రేమ చూప
JEE Mains Topper In Assam Arrested : దేశ వ్యాప్తంగా ఐఐటీ వంటి ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) పరీక్షలో టాపర్గా నిలిచిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తాను కాకుండా..మరొకరి చేత పరీక్ష రాయించ�
Dubbaka election : నిన్నమొన్నటి వరకు గులాబీ పార్టీలో ఉన్న చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్రెడ్డి.. ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్కు భారీ షాక్ ఇచ్చారు. సస్పెన్స్ నడుమ.. సొంత గూటికే చేరుకున్నారు. గాంధీభవన్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆధ్వర
TS EAMCET 2020 : కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఎగ్జామ్స్ ఒక్కొటిగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో EAMCET 2020 పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. 2020, సెప్టెంబర్ 09, 10, 11, 14 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 102 (తెలంగాణా�
నవంబరులో జరగనున్న అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా జో బిడెన్ నామినేట్ అయ్యారు. దీంతో అధికారికంగా ఆయన నామినేట్ అయినట్టయింది. ఇక ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని ఆయన ఎదుర్కోనున్నారు. ఈ నామినేషన్ తన జీవితానికే గ
అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ను జో బిడెన్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న జో బిడెన్ కమలా హారిస్ను ఉపాధ్యక్ష అభ్యర్థి�
అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలక దశకు చేరుకున్న వేళ…డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా తమ పార్టీకి చెందిన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ను ప్రకటించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా వైట
జార్ఖండ్లో తొది దశ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చేతుల్లో పిస్తోల్ తీసుకుని తిరగడం…సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తొలి విడతలో భాగంగా ఆరు జిల్లాలోని 13 శాసనసభ ని
పశ్చిమబెంగాల్లో ఐదవ విడత ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కరీంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బెంగాల్ బిజెపి ఉపాధ్యక్షుడు, పార్టీ అభ్యర్థి జయప్రకాష్ మజుందార్ పై సోమవారం (నవంబర్ 25)న పోలింగ్ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు క�
హుజూర్నగర్లో పరాజయంతో... భావోద్వేగానికి లోనయ్యారు కాంగ్రెస్ అభ్యర్థిని పద్మావతి. ఈరోజు మనకు చాలా బాధాకరమైన రోజంటూ.. పార్టీ నేతలకు వీడియో సందేశం పంపారు.