Candidate

    చదివిన స్కూల్లోనే  ఓటు వేశా హ్యాపీగా ఉంది : ప్రకాశ్‌రాజ్

    April 18, 2019 / 05:07 AM IST

    బెంగళూరు సెంట్రల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో ప్రకాశ్‌రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..బెంగళూరు సెంట్రల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో చదువుకున్నాననీ..తాను ఎక్కడ చదివానో అక్కడే ఓటు వేయడం సంతోషంగా ఉందని నట

    భోపాల్ విజేత ఎవరు..దిగ్విజయ్ వర్సెస్ సాధ్వి

    April 17, 2019 / 04:12 PM IST

     మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాధ్వి ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ పేరు ఖారారైంది.బుధవారం(ఏప్రిల్-17,2019)ఉదయం బీజేపీ సీనియర్ నేతలను కలిసి ఆమె ఆ పార్టీలో చేరారు.అయితే ఈ రోజు మధ్యాహ్నామే మధ్యప్రదేశ్ లోని నాలుగు ల�

    ఆజంఖాన్ గెలిస్తే.. మహిళకు రక్షణ ఉండదు : జయప్రద

    April 15, 2019 / 07:07 AM IST

    సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ వ్యాఖ్యలపై రాంపూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద తీవ్రంగా స్పందించారు.

    బ్రహ్మంగారిమఠం పీఎస్ దగ్గర వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి ఆందోళన

    April 12, 2019 / 10:19 AM IST

    కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పీఎస్ దగ్గర వైసీపీకి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి ఆందోళన దిగారు. నిన్న వైసీపీ ఏజెంట్ లక్ష్మిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మిరెడ్డిని చూపించాలంటూ రఘురామిరెడ్డి పోలీసులను కోరారు. అతన�

    మొరాయించిన ఈవీఎం : పోలింగ్ సిబ్బందిపై కవిత అసహనం

    April 11, 2019 / 02:40 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేయడానికి ఉదయమే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ప్రముఖులు సైతం ఓటు వేయడానికి ముందుకొచ్చారు. నిజామాబాద్ జిల్లాలో ఓటు వేయడానికి టీఆర్ఎస్ ఎం

    పిచ్చి పీక్స్ : వరుడి గెటప్ తో గుర్రంపై ఊరేగుతు నామినేషన్  

    April 9, 2019 / 07:06 AM IST

    లోక్ సభ ఎన్నికలు చిత్ర విచిత్రమైన ఘటనలకు వేదికలవుతున్నాయి. ఒక్కక్కరు ఒక్కో విధంగా వినూత్న రీతిలో నామినేషన్ వేస్తున్నారు.

    వైసీపీ అభ్యర్థిపై దాడి వార్తలు అబద్దం

    April 8, 2019 / 02:40 AM IST

    కర్నూలు వైసీపీలో కలకలం చోటుచేసుకుంది. కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి హఫీజ్ ఖాన్ తన చేతికి గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అయితే హఫీజ్ ఖాన్‌పై దాడి జరగడంతో ఆయన ఆసుపత్రిలో చేరారంటూ నియోజకవర్గంలో వార్తలు గుప్పుమ�

    హేమమాలినిపై సెటైర్లు: చాపర్ లో వచ్చి ‘కోత’లు 

    April 7, 2019 / 04:34 AM IST

    సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి..నేతలంతా వినూత్న ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో మధుర నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత హేమమాలిని గోధువ పంటల్ని కోసిన ఫోటోలపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె అత్యంత ధనవంతురాలైన రైతుఅని..పంటల�

    యూపీలో ఎస్పీ వ్యూహం : రాజ్ నాథ్ పై శతృఘ్నసిన్హా భార్య పోటీ

    April 4, 2019 / 12:03 PM IST

    కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పై ధీటైన అభ్యర్థిని ఎస్పీ రంగంలోకి దించనుంది.ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన శతృఘ్నసిన్హా భార్య పూనమ్ సిన్హాను లక్నో లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ఎస్పీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లక్నోలో బీజేపీ అభ్యర్థిగా �

    సభలో ఏడ్చిన జయప్రద: యాసిడ్ పోస్తానని బెదిరించారు

    April 4, 2019 / 03:38 AM IST

    బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద ప్రచార సభలో కన్నీరు పెట్టారు. ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తు కంటతడి పెట్టారు. సమాజ్ వాదీ పార్టీ నేత అజామ్ ఖాన్ తనను తీవ్ర వేధింపులకు గురిచేశారని చెబుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. రాంపూర్ ను వదిలిపెట్టి వెళ్లకపో�

10TV Telugu News