Home » Candidate
తాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సృష్టం చేశారు.టిక్కెట్ కేటాయింపు విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్లు తెలిపారు.ఖమ్మం పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా �
ప్రధాన మంత్రిని ప్రజలు నేరుగా ఎన్నుకోరని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే ఎన్నుకుంటారని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఈయన బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 22వ తేద�
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి వారణాశి నుంచే లోక్ సభ ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అయ్యారు.గురువారం 184 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో వారణాశి నుంచి బీజేపీ అభ్యర్థిగా మోడీ పేరు ప్రకటించార
నామినేషన్లు దాఖలు చేయడానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. కొన్ని పార్టీలు మరికొన్ని అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో లాస్ట్ మినిట్లో అభ్యర్థులను ఛేంజ్ చేస్తున్నారు బాబు. దీనితో ఎవరికి టికెట్ దక్కుతుందో ఎవరి
హిందూపురం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు లైన్ క్లియర్ అయింది. వెంటనే మాధవ్ వీఆర్ఎస్ కు ఆమోదం తెలపాలని ఏపీ సర్కార్ కు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.దీంతో ఆయన వైసీపీ తరపున హిందూపురం లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు లైన్ క్లియర్ అయి
మోడీ, రాహుల్ నియోజకవర్గాల్లోనూ 1000 నామినేషన్లు వేయించాలన్నారు నిజామాబాద్ TRS ఎంపీ అభ్యర్థి కవిత. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో వేయి మంది రైతులు నామినేషన్లు వేయడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మార్చి 19వ తేదీ మంగళవారం సాయంత్రం గిరిరాజ్ మైదానంలో TRS
పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి.ఇప్పటికే టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ సీటు దక్కించుకున్న అదాల ప్రభాకర్ ఆ పార్టీని వీడి వైసీపీలో చేరి నెల్లూరు ఎంపీ సీటు దక్కించుకున్న విషయం త
పేదవాళ్ల కోసం పుట్టిన పార్టీ మాది,వారికి రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తాం,మహిళా సాధికారత కోసం కృషి చేస్తాం అంటూ అనేక రాజకీయపార్టీలు వట్టి మాటలు చెబుతూ ఉండటం మనం రోజూ చూస్తూనే ఉంటాం.చేతిలో చిల్లిగవ్వ లేకపోతే ఏ పార్టీకూడా సీటు ఇవ్వని పరిస్థి
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. రాష్ట్రంలో 17 నియోజకవర్గాలున్నాయి.
మురాదాబాద్ : ఇప్పుడు ఎన్నికల ప్రచారం అంటే లక్షలకు లక్షలకు ఖర్చు పెడుతు.. ఎన్నికల కోసం ప్రత్యేక వాహనాలను కూడా తయారు చేయించుకుని మరీ ప్రచారం చేస్తున్నారు నాయకులు. కానీ కొందరు మాత్రం తాము నమ్మిన సిద్ధాంతాలను విడిచిపెట్టకుండా ఈనాటి హడావిడి ప్ర�