Home » Candidate
ఎన్నికల వేళ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఐటీ అధికారులు దాడులు చేయడం కలకలం రేపుతున్నాయి. ఇదంతా కుట్రలో భాగమేనంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈయన మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరపున బరిలో ఉన్నారు. అంతేకాదు..ఈయన �
దుర్గ్: దేశవ్యాప్తంగా జరగనున్న ఎన్నికలు పలు చిత్ర విచిత్రాలకు వేదికలవుతున్నాయి. వినూత్న ప్రచారాలు..వింత నిరసనలు ఎన్నో చూశాం.కానీ లోక్ సభకు పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే క్రమంలో చిల్లర నాణాలతో కలెక్టర్ ఆఫీస్ కు చేరుకున్న వి�
ఢిల్లీ: నటి..బీజేపీ ఎంపీ అభ్యర్థి హేమ మాలిని వినూత్న రీతిన స్పందించారు. ఎన్నికల్లో మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ పడుతున్న హేమమాలిని తన ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా ప్రారంభించారు. గోవర్థన క్షేత్ర ప్రాంతానికి వచ్చిన ఆమె గోధుమ పో�
అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల మర్యాదలు ఓ రేంజ్ లో ఉంటాయి. అంతకు మించి వారి పుత్తర రత్నాలకు కూడా దక్కుతుంటాయి. పొలిటికల్ లీడర్ల ప్రాపకం కోసం తాపత్రాయ పడేవారు ఆయా నాయకుల పుత్ర రత్నాలకు మర్యాదలు చేస్తుంటారు. ఈ క్రమంలో నాయకుల కుమారులు లేదా కుమార�
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్నికల ప్రచారం నిర్వహించుకుని తిరిగి వస్తున్న తెనాలి TDP ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కారు ఢీకొని ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయపడ్డారు. కారులో ఎమ్మెల్యే సతీమణి ఉన్నారు. ఈ ఘ�
కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్ కు లోక్ సభ టిక్కెట్ కన్ఫార్మ్ అయింది.
ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఇంత సాహసం చేయలేదు.. ఏ పార్టీ ఇంతలా కసితో హామీ ఇవ్వలేదు.. బహుశా రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్టర్ ఇదే కావొచ్చు. దానికి ఆద్యులుగా జనసేన లీడర్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిలవనున్నారు. కారణం.. పార్టీ తరపున విశాఖ లోక్
కాంగ్రెస్కు కంచుకోట లాంటిందా ప్రాంతం. కానీ.. ఇప్పుడు గులాబీ జెండా రెపరెపలాడుతోంది. ఈసారి కూడా సిట్టింగ్ సీటు తమదే అని కారు పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంటే.. జహీరాబాద్లో మళ్లీ జెండా పాతాలని చూస్తోంది కాంగ్రెస్. అయితే.. అంతర్గత విభేదాలు హస్తం ప�
వైసీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్ కు లైన్ క్లియర్ అయింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు గోరంట్ల మాధవ్ నామినేషన్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం వే�
రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు..పోటీ ఎవరైనా చేయవచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ రాజకీయాల్లోకి రావడం వేరు..