Home » Candidates
గ్రూప్-1 మెయిన్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది.
దీంతో ఆ మూడు స్థానాల్లో పోటీ చేయనున్నది ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో నేరచరితులే అధికంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల అభ్యర్థుల్లో ఎక్కువ మందికి నేర చరిత్ర ఉందని ఎన్నికల కమిషన్ కు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో దిగిన ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు రాష్ డ్రైవింగు, సిగ్నల్ జంపింగ్ లు చేస్తున్నారని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తాజా చలానాల్లో వెల్లడైంది....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో వ్యయం అనూహ్యంగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థి చేస్తున్న ప్రచార వ్యయం పెరిగింది. ప్రచారానికి రథాలు, వాహనాలు, ప్రచార సామాగ్రి, డిజిటల్ బోర్డులు, కరపత్రాలు, పార్టీ జెండాలు,
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వ్రాయలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా JEE మెయిన్ 2024 దరఖాస్తు ఫారమ్ను పూరించాలి. JEE మెయిన్ 2024 కోసం రిజిస్ట్రేషన్ పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. JEE మెయిన్ 2024 కోసం నమోదు చేసుకోవడానికి వెబ్సైట్ https://jeemain.ntaonline.in/ అందు�
అభ్యర్థులందరూ ఎన్నికల సమయంలో చేసిన అన్ని ఖర్చుల వివరాలను బ్యాంకు ఖాతా ద్వారా తప్పనిసరిగా ఇన్స్పెక్టర్ ముందు సమర్పించాలని ఎన్నికల సంఘం నియమం విధించింది
కచ్చితంగా న్యాయ కోవిదులను సంప్రదించాలని సూచించారు. ఎన్నికకు కొత్త నిబంధన వస్తున్నాయని తెలిపారు. తమ దగ్గర న్యాయవాదుల టీమ్ ఉందన్నారు.
ఇందులో భాగంగానే ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. లతీఫ్ ఖాన్ పఠాన్ - బెలగావి నార్త్, దుర్గప్ప బిజావాడ్ - హుబ్ల�
CM Jagan: ఎప్పుడూ జరగని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా సామాజిక న్యాయాన్ని చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.