Home » CANDLES
టీడీపీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి నిరసన చేపట్టారు. కార్యాలయంలో లైట్లు ఆర్పి కొవ్వత్తులు, కాగడాలు వెలిగించి నేతలు నిరసన తెలిపారు.
ఏదైనా వెరైటీగా చేయాలని తాపత్రయపడే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అందుకోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. ఒకతను బర్త్ డే కేక్ ని చాకుతో కాకుండా గన్ తో కోశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ ఢిల్లీ పోలీసులకు చిక్కింది. ఇంకేమ�
బర్త్ డే, పెళ్లి రోజు, న్యూఇయర్.. ఈ అకేషన్స్ వచ్చాయంటే సెలబ్రేషన్స్ పీక్ లో ఉంటాయి. చిన్న, పెద్ద.. పేద, ధనిక అన్న తేడా లేదు.. అందరూ తమ స్థాయిని బట్టి
కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని ప్రధాని మోడీ ఇచ్�