Home » Cape Town
మ్యాచ్కు సంబంధించి పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాయాది జట్ల మధ్య మ్యాచ్ అంటే రెండు దేశాల్లోనే కాకుండా, ఇతర దేశాల క్రికెట్ అభిమానుల్లోనూ అమితాసక్తి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకంగా మారింది.
డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. కేప్టౌన్ వేదికగా జరిగిన డిసైడర్ మ్యాచ్లో టీమిండియాపై 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది.
కేప్ టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసింది.
కేప్ టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్ననిర్ణయాత్మక మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ 198 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సఫారీల ముందు..
కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. యంగ్ సెన్సేషన్ పంత్ సెంచరీ బాదాడు.
నిర్ణయాత్మక కేప్టౌన్ టెస్టులో తొలి రోజే భారత జట్టు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మ్యాచ్లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులు మాత్రమే చేసింది.
సౌతాఫ్రికా ప్లేయర్లకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చూసుకుందాం.. మేమేంటో చూపిస్తాం అని వారితో అన్నాడు.
ఒక్క నీటి చుక్క ఎంతో విలువైనది. పొదుపుగా నీటిని నిల్వచేసుకుంటే భవిష్యుత్తులో అదే నీటి బిందువు ప్రాణాధారమవుతుంది. నీటిని వృథాచేయరాదు. లేదంటే ప్రకృతి విక్రోపాన్ని రుచి చూడాల్సిన పరిస్థితి ఎదురువుతుంది.