Home » Capital Issue
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. విశాఖ కేంద్రంగా రాజధాని అంశంతోపాటు అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అమరావతి ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా రాయలసీమ మేధావుల ఫోరం ఆందోళనలకు శ్రీకారం చుట్టింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రాజధాని కోసం దీక్షలు చేపట్టిన రైతులకు సంఘీభావం తెలపిన పవన్ కళ్యాణ్.. ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ రాజధాని అంశ�
ఆంధ్రరాష్ట్ర లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, మూడు రాజధానులు అనేది అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని గేట్ వే హోటల్ల్
ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సంచలనవ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చేసిన ఆర్ధిక సాయాన్ని జగన్ ఎప్పుడో చెల్లించేసి గురు భక్తిచాటుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే ఒక్క డీల్ లో జగన్ కు వేయి కోట్లు వచ్చాయని చెబుత
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉద్యమం ఉదృతంగా సాగుతుంది. రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మహిళల పాదయాత్రకు తెలుగుదేశం నేతలు హాజరయ్యే అవకాశం ఉండడంతో విజయవాడ నగరంతో పాటు వివిధ
విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు ఖాయమని వెల్లడించారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. రాజధాని అమరావతి కోసం జైలుకైనా వెళ్తానని చంద్రబాబు అంటున్నారని, చంద్రబాబు తీహారు జైలుకెళ్లినా విశాఖపట్నంలో రాజధానిని పెట్టడం మాత్రం ఆగదని �
ఏపీలో మూడు రాజధానుల అంశం ఒక పక్క మంటలు రేపుతున్నా.. అధికార పక్షమైన వైసీపీ నేతలు మాత్రం హ్యాపీగానే ఉన్నారంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రాంతాల వారీగా మాట్లాడుతున్నా.. వైసీపీలో మాత్రం ఒకటే మాట వినిపిస్తున్నారు. జగన్ నిర్ణయమే తమ నిర్ణయమ
అధికారంలో ఉన్నప్పుడు అధినేత ఈ నిర్ణయం తీసుకున్నా సూపరో సూపర్ అనడం పార్టీలో ఉండే ఎమ్మెల్యేలకు, నేతలకు అలవాటే. అధినేత నిర్ణయం సరైనది కాకపోయినా కూడా ఆయన తానా అంటే వారంతా తందానా అంటూ మెప్పు కోసం తాపత్రయ పడడం కూడా కామనే. అది చంద్రబాబు హయాంలో అయి�
ఏపీ లో3 రాజధానులు అంశం ప్రకంపనలు పుట్టిస్తూనే ఉంది. రాజధాని అమరావతి గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. గత 9 రోజులుగా రైతులు నిరసనప్రదర్శనలునిర్వహిస్తూనే ఉన్నారు. రాజధాని రైతులు గురువారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను గురువారం