Capital Issue

    AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ భేటీ.. అసెంబ్లీ సమావేశాలు, రాజధానిపై కీలక చర్చ

    February 8, 2023 / 08:24 AM IST

    నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. విశాఖ కేంద్రంగా రాజధాని అంశంతోపాటు అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

    Ap Capital Heat: హీటెక్కిన రాజధాని రాజకీయం.. శ్రీశైలం టూ అమరావతి చైతన్య యాత్ర

    December 19, 2021 / 11:20 AM IST

    అమరావతి ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా రాయలసీమ మేధావుల ఫోరం ఆందోళనలకు శ్రీకారం చుట్టింది.

    రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు.. అది రాష్ట్రం ఇష్టమే: పవన్ కళ్యాణ్

    February 15, 2020 / 07:50 AM IST

    జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రాజధాని కోసం దీక్షలు చేపట్టిన రైతులకు సంఘీభావం తెలపిన పవన్ కళ్యాణ్.. ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ రాజధాని అంశ�

    అమరావతి కూడా రాజధానే: అక్కడ అభివ‌ృద్ధి చేస్తే ఉద్యోగాలు

    February 5, 2020 / 06:31 AM IST

    ఆంధ్రరాష్ట్ర లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, మూడు రాజధానులు అనేది అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని గేట్‌ వే హోటల్‌ల్

    3 రాజధానులు చేస్తే రాష్ట్రం శ్మశానమే అవుతుంది – జేసీ దివాకర రెడ్డి

    January 16, 2020 / 09:33 AM IST

    ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సంచలనవ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చేసిన ఆర్ధిక సాయాన్ని జగన్ ఎప్పుడో  చెల్లించేసి గురు భక్తిచాటుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే ఒక్క  డీల్ లో  జగన్ కు వేయి కోట్లు వచ్చాయని చెబుత

    ఏపీలో ఉన్నామా? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా?

    January 10, 2020 / 07:39 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉద్యమం ఉదృతంగా సాగుతుంది. రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మహిళల పాదయాత్రకు తెలుగుదేశం నేతలు హాజరయ్యే అవకాశం ఉండడంతో విజయవాడ నగరంతో పాటు వివిధ

    చంద్రబాబు జైలుకెళ్లినా రాజధాని తరలిస్తాం: స్పీకర్ తమ్మినేని

    January 7, 2020 / 01:55 AM IST

    విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు ఖాయమని వెల్లడించారు ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వెల్లడించారు. రాజధాని అమరావతి కోసం జైలుకైనా వెళ్తానని చంద్రబాబు అంటున్నారని, చంద్రబాబు తీహారు జైలుకెళ్లినా విశాఖపట్నంలో రాజధానిని పెట్టడం మాత్రం ఆగదని �

    పార్టీలన్ని డైవర్ట్‌.. వైసీపీ నేతలంతా ఫుల్‌ హ్యాపీస్‌!

    December 31, 2019 / 01:07 PM IST

    ఏపీలో మూడు రాజధానుల అంశం ఒక పక్క మంటలు రేపుతున్నా.. అధికార పక్షమైన వైసీపీ నేతలు మాత్రం హ్యాపీగానే ఉన్నారంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రాంతాల వారీగా మాట్లాడుతున్నా.. వైసీపీలో మాత్రం ఒకటే మాట వినిపిస్తున్నారు. జగన్‌ నిర్ణయమే తమ నిర్ణయమ

    బాబుకైనా, జగన్‌కైనా వీరే పెద్ద ప్రమాదం!

    December 28, 2019 / 10:57 AM IST

    అధికారంలో ఉన్నప్పుడు అధినేత ఈ నిర్ణయం తీసుకున్నా సూపరో సూపర్‌ అనడం పార్టీలో ఉండే ఎమ్మెల్యేలకు, నేతలకు అలవాటే. అధినేత నిర్ణయం సరైనది కాకపోయినా కూడా ఆయన తానా అంటే వారంతా తందానా అంటూ మెప్పు కోసం తాపత్రయ పడడం కూడా కామనే. అది చంద్రబాబు హయాంలో అయి�

    గవర్నర్ ను కలిసిన రాజధాని రైతులు

    December 26, 2019 / 03:00 PM IST

    ఏపీ లో3 రాజధానులు అంశం ప్రకంపనలు పుట్టిస్తూనే ఉంది. రాజధాని అమరావతి గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. గత 9 రోజులుగా రైతులు నిరసనప్రదర్శనలునిర్వహిస్తూనే ఉన్నారు. రాజధాని రైతులు గురువారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను గురువారం

10TV Telugu News