Captain

    IPL 2020: బాస్‌గా బట్లర్.. రాజస్థాన్ కెప్టెన్ మార్పు నిజమేనా? ట్వీట్‌తో క్లారిటీ!

    October 16, 2020 / 05:41 PM IST

    jos-buttler:IPL 2020లో ఆల్మోస్ట్ సగం మ్యాచ్‌లు అయిపోయాయి. ఇప్పటికే దాదాపుగా ఏ ఏ జట్లు ప్లే ఆఫ్‌లకు వెళ్లబోతున్నాయో ఒక అంచానా కూడా వచ్చేసింది. అయితే ఒక స్పెల్ మ్యాచ్‌లు అయిపోయాక.. జట్లలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కోల్‌కత్తా కెప్టెన్సీ బాధ్యతల ను

    కోల్‌కత్తా కెప్టెన్సీ నుంచి కార్తీక్ అవుట్.. కెప్టెన్‌గా వరల్డ్ కప్ విజేత!

    October 16, 2020 / 04:48 PM IST

    కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో పెద్ద మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుత కెప్టెన్ దినేష్ కార్తీక్ తన కెప్టెన్సీని ఎయోన్ మోర్గాన్‌కు అప్పగించినట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే దినేష్ కా�

    ‘గంగూలీ సపోర్ట్ చేసినట్లుగా కోహ్లీ, ధోనీ చెయ్యలేదు’

    April 2, 2020 / 02:16 PM IST

    టీమిండియా మాజీ ఆల్ రౌండర్.. సిక్సుల వీరుడు యువరాజ్ సింగ్.. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ కెప్టెన్ గా తనకు సౌరవ్ గంగూలీ ఇచ్చినంత సపోర్ట్ ధోనీ, కోహ్లీలు ఇవ్వలేదన్నాడు. స్టోర్ట్‌స్టర్ అనే స్పోర్ట్స్ మీడియాకు ఇచ్చ�

    కెప్టెన్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

    January 7, 2020 / 08:18 PM IST

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చిచేరింది. ఈ పరుగులు యంత్రం మరోసారి రెచ్చిపోయి ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ భారత్ కు విజయం కట్టబెట్టాడు. దీంతో మూడు టీ20ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యానికి వచ్చి చేరింది. మంగళవారం జరిగి

    బీసీసీఐ ప్రెసిడెంట్‌గా గంగూలీ

    October 14, 2019 / 01:32 AM IST

    బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎంపిక దాదాపు ఖాయమైనట్లే. అక్టోబరు 23న బీసీసీఐ వార్షిక సమావేశంలో జరిగే ఎన్నికల్లో ఫలితాలు తేలనున్నాయి. గంగూలీతో పాటు సెక్రటరీగా అమిత్ షా కొడుకు జై షా వ్యవహరించనున్నారు. వీరితో ప

    అరుదైన ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్ కోహ్లీ

    October 11, 2019 / 07:34 AM IST

    సొంతగడ్డపై కోహ్లీసేన రెచ్చిపోతుంది. తొలి టెస్టులో రోహిత్ సెంచరీలతో మెరిపిస్తే రెండో టెస్టులో విరాట్ కోహ్లీ బ్యాట్ ఝళిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ శుక్రవారం మ్యాచ్‌లో సెంచరీకి మించిన స్కోరుతో దూసుకుపోతున్నాడు. ఓవర్ నైట్ స్కోరు

    మైలురాయి : మిథాలీ @ 200వ వన్డే

    February 1, 2019 / 03:33 AM IST

    ఢిల్లీ : భారత కెప్టెన్, హైదరాబాద్ వాసి మిథాలీ రాజ్ మరో మైలురాయి చేరుకోనుంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో 200 వన్డేలు ఆడిన తొలి క్రికేటర్‌గా రికార్డు సృష్టించనుంది. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు మూడో వన్డే ఆడనుంది.

    టీమిండియా ‘రివెంజ్’ డ్యాన్స్..

    January 7, 2019 / 07:54 AM IST

    ఆస్ట్రేలియా  : టీమిండియా చేసిన  ‘రివెంజ్’డాన్స్ వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌‌ని కైవసం చేసుకున్న కోహ్లీ సేన సిడ్నీ స్టేడియాన్ని కాసేపు డ్యాన్స్‌తో హోరెత్తించింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్�

10TV Telugu News