Home » car-truck collision
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరణాసిలో బుధవారం తెల్లవారుజామున కారు ట్రక్కును ఢీకొనడంతో 8 మంది మరణించారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాద ఘటన జరిగింది....
మధ్యప్రదేశ్లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఢీకొని నలుగురు వ్యక్తులు మృతి చెందారు. హర్దా నుంచి కాన్పూర్ వెళ్తుండగా బెర్ఖెడి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హర్దాకు చెందిన శుక్లా కుటుంబం అష్
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మినీ ట్రక్కు - కారు ఢీకొనడంతో పది మంది చనిపోయారు.