Home » careful
మాంసం ఎక్కువగా తినే వారు దీర్ఘకాలంలో అనేక ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పేగులకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి.
కరోనా మహమ్మారి దృష్ట్యా పండుగల సీజన్ లో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ హెచ్చరించింది. సామాజిక దూరం పాటించాలని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని సూచించింది.
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చాపకింద నీరులా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. చైనాలో వెలుగు చూసిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి చంపేస్తుంది. వెన్నులో వణుకు పట్టిస్తుంది. ఎముకలు కొరికే చలితో ఢిల్లీ వాసులు