-
Home » carried
carried
Maharashtra: ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. దుప్పట్లలోనే ప్రసవించిన మహిళ
ముంబై ఇండస్ట్రియల్ ఏరియా భివండికి సమీపంలో ఉన్న ధిగాషి గ్రామానికి అనుసంధానంగా ఉన్న ధర్మిపాదకు చెందిన డషానా ఫరాలె అనే మహిళ(32)కు సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల సమయంలో నొప్పులు వచ్చాయట. సమీప ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రోడ్డు లేకపోవడంతో.. అదే గ్రామానిక�
Visakha : గర్భిణిని 3 కిలోమీటర్లు చేతులపై మోసుకెళ్లినా దక్కని ఫలితం..
ప్రసవం నొప్పులతో వేదన పడుతున్న గర్భిణిని మూడు కిలోమీటర్ల దూరం చేతులమీదనే మోసుకెళ్లారు బంధువులు. అయినా బిడ్డను దక్కించుకోలేకపోయారు. సరైన రోడ్డు సౌకర్యాలు లేక అంబులెన్స్ రాని పరిస్థితి. దీనికి తోడు వర్షాలు భారీగా కురుస్తుండటంతో విశాఖలోని �
భారీ మంచులో బాలింతను 6కి.మీ మోసిన జవాన్లు..వీడియో వైరల్
Army jawans carry woman దేశ రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడటమే కాదు.. అపదలో ఉన్న జనానికి అండ నిలుస్తున్నారు ఆర్మీ జవాన్లు. సరిహద్దులో ఉన్నా జనం మధ్య ఉన్నా నిబద్ధతకు మారుపేరుగా నిలుస్తున్నారు. తాజాగా మంచు కురుస్తుండటంతో నవజాత శిశువుతో హాస్పిటల్ లో చి�
చనిపోయిన బిడ్డను మోస్తూ 17 రోజులు…ఇప్పుడు మరో బిడ్డకు జన్మనిచ్చిన కిల్లర్ వేల్
ఓ సారి తన చనిపోయిన బిడ్డను మోస్తూ 17 రోజులు గడిపిన ఓ ఓర్కా (తిమింగలాలలో ఓ జాతి) ఇప్పుడు మరోసారి తల్లి అయ్యింది. పరిశోధకులు J35 గా దానిని గుర్తించారు మరియు తహ్లెక్వా అని కూడా ఆ తిమింగలం పిలువబడుతుంది. ఓర్కా, దక్షిణ నివాస తిమింగలాలు యొక్క దుస్థితిక�
ఆ నలుగురు లేరు : తోపుడు బండిలో అంతిమయాత్ర
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు హృదయవిదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఏ కారణంతో చనిపోయినా కరోనా చావేమోనన్న భయంతో జనం అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. కనీసం సొంత వాళ్లు చనిపోయినా..ఆసుపత్రిలోనే వదిల
ఈ డాక్టర్ చేసింది నిబంధనల ఉల్లంఘనా..మానవత్వమా
ఆయన చేసేది డాక్టర్ వృత్తి అయినా ట్రాక్టర్ అవతారమెత్తాడు. కరోనా సోకిందంటేనే కుటుంబ సభ్యులు కూడా దగ్గరికిరాని సమయంలో కరోనా బాధిత మృతదేహాన్ని ట్రాక్టర్ లో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు ఓ డాక్టర్. అతనిపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ప్రశం�
గుడ్డ కావడిలో గర్భిణీ : 6 కిలోమీటర్లు కాలినడకనే
తమిళనాడు ఈరోడ్ లోని బూర్గూర్లో ఓ గర్భిణిని 6 కిలో మీటర్ల దూరం గుడ్డతో చేసిన కావడిలో మోసుకెళ్లిన దుస్థితి నెలకొంది. అంబులెన్స్ సదుపాయాలు ఉన్నా సరైన రోడ్లు లేకపోవడంతో గర్భిణీ ని 6 కిలోమీటర్ల దూరం గుడ్డతో చేసిన ఊయలలో ఇద్దరు వ్యక్తులు మో
5 కిలోమీటర్లు : మంచమే అంబులెన్స్..దారిలోనే ప్రసవం
బిడ్డకు జన్మనివ్వటం మహిళకు పునర్జన్మలాంటిది. అటువంటి పరిస్థితుల్లో పురిటి నొప్పులతో అల్లాడిపోతున్న ఓ గర్భిణీని హాస్పిటల్ కు తరలించేందుకు డోలీ కట్టి తీసుకురావాల్సిన దుస్థితి నెలకొంది. ఇటువంటి ఘటనలు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో జరిగాయి. జర�
పేద తండ్రి దుస్థితి : కూతురి శవాన్ని మోసిన తండ్రి
కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కూతురి మృతదేహాన్ని తండ్రి చేతులపై మోసుకెళ్లాడు. కాల్వశ్రీరాంపూర్ మండలం కునారానికి చెందిన సంపత్ కూతురు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చనిపోయింది. కుమార్తె మృ