Home » Case file
కరోనా కట్టడికి పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తోంది. ప్రభుత్వాలు లాక్ డౌన్ ఆదేశాలు ఇచ్చిన వెంటనే రంగంలోకి దిగి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల రోడ్లపై వస్తున్న వారిని పోలీసులు అడ్డుకొని కేసులు నమోదు చేస్తున్నారు.
దుబాయ్ నుంచి చెన్నై వచ్చిన కార్గో విమానంలోని పార్శిల్ లో రూ.1.20 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్శిల్ పైన కూరగాయల విత్తనాలు అని రాసిఉంది.
Police Save Women: ఉద్యోగం ఇప్పిస్తామంటూ బంగ్లాదేశ్ నుంచి మహిళలను బెంగళూరు తీసుకొచ్చారు. నమ్మి వచ్చినవారికి ఉద్యోగం చూపించకుండా భయపెట్టి పడుపువృత్తిలోకి దించి హింసించారు. ఈ ఘటన బెంగళూర్లోని మహాదేవపుర లక్ష్మీసాగర లేఔట్లో వెలుగుచూసింది. ఓ ప్లాట్ ర�
సీనియర్ హాస్యనటుడు సెంథిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నా మక్కళ్ మున్నేట్ర కళగం పార్టీ తరపున తేని పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న తంగ తమిళ్సెల్వన్కు మద్దతుగా సెంథిల్ ఆ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు. కాగా ఏప్రిల్ 9 మంగళవా