Case

    ఆరేళ్లలో నల్గొండలో ఫ్లోరోసిస్ కేసు లేదు : గర్వంగా ఉందన్న కేటీఆర్

    February 29, 2020 / 09:02 AM IST

    ఆరు సంవత్సరాల్లో నల్గొండ జిల్లాలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని చూసిన తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 29వ తేదీ ట్విట్టర్ వేదికగా దినపత్రికకు సం�

    విద్వేష వ్యాఖ్యలు…..ఓవైసీ పార్టీ నాయకుడిపై కేసు నమోదు

    February 23, 2020 / 03:22 PM IST

    సీఏఏ వ్యతిరేక సభలో విద్వేష వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు వారిస్ పఠాన్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి-15,2020న కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గిలో

    చిత్తూరు అడవుల్లో గుప్త నిధుల కోసం నరబలికి యత్నం : బైటపడుతున్నకొత్తకోణాలు..!!

    February 20, 2020 / 08:06 AM IST

    గుప్త నిధుల కోసం ఓ మనిషిని బలి ఇచ్చేందుకు యత్నించారు కొంతమంది. చిత్తూరు జిల్లాలోని అడవుల్లో.. గుప్తనిధుల తవ్వకాల్లో బైటపడుతున్న కొత్తకోణాలు బైటపడుతుండటంతో ఈ దారుణాలపై స్థానికులు తీవ్ర భయభ్రాంతుకులకు గురవుతున్నారు. గుప్తనిధుల కోసం నన్ను �

    వర్షిత హత్య కేసు : తీర్పు వాయిదా..కొత్త ట్విస్టు

    February 17, 2020 / 09:03 AM IST

    ఏపీలో సంచలనం రేపిన ఆరేళ్ల చిన్నారి వర్షిత హత్య కేసులో తుది తీర్పు 2020, ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారానికి వాయిదా పడింది.  అయితే..ఈ కేసులో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. కోర్టులో నిందితుడు తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంద�

    కరీంనగర్‌లో విద్యార్థిని మర్డర్ : నిందితుడిని పట్టుకోవాలని మంత్రి గంగుల ఆదేశాలు

    February 10, 2020 / 04:41 PM IST

    కరీంనగర్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంటర్ విద్యార్థిని రాధికను దారుణంగా చంపేశాడు ఓ ప్రేమోన్మాది. ఇంట్లోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న మంత్రి గంగుల ఘటనాప్రద

    చేపల వ్యాపారి రమేష్‌ హత్య కేసు ఛేదించిన పోలీసులు : మహిళతో పాటు నిందితుడు అరెస్ట్

    February 5, 2020 / 06:56 AM IST

    హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌ పోలీసు స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్‌లో గోనె సంచిలో శవం తీవ్ర కలకలం రేపిన చేపల వ్యాపారి రమేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసును వెస్ట్ జోన్ పోలీసులు ఎనిమిది గంటల్లోనే ఛేదించారు. ప్రధాన నిందితుడు రాజుతో పాటు

    భయం..భయం : భారత్‌లో రెండో కరోనా కేసు 

    February 2, 2020 / 04:49 AM IST

    చైనాలో పుట్టిన కరోనా..భారతదేశంలో మెల్లిమెల్లిగా ప్రవేశిస్తోంది. కేరళలో మరో వ్యక్తికి కరోనా వ్యాధి సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. మొదటి కేసు కూడా ఈ రాష్ట్రంలోనే నమోదైంది. వెంటనే వైద్యులు స్పందించారు. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అంది�

    చిన్నాన్న హత్య కేసునే తేల్చలేని జగన్ ప్రజలకేం న్యాయం చేస్తారు? : బీటెక్ రవి

    January 30, 2020 / 07:50 AM IST

    సీఎం జగన్ చిన్నాన్న..మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని ఇప్పటి వరకూ తేల్చలేని జగన్ ఏపీ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. వివేకా కుమార్తె..సీఎం జగన్ సోదరి సునీత తన తండ్రిని హత్య కేసును సీబీఐకు �

    హైదరాబాద్ లో మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. ఇద్దరిపై కేసు నమోదు

    January 28, 2020 / 02:27 AM IST

    హైదరాబాద్ లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిపై కేసు నమోదు అయింది. కూతురితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

    అటు సమత..ఇటు హజీపూర్ : తుది తీర్పు వాయిదా

    January 27, 2020 / 06:31 AM IST

    సమత హత్యాచారం, హజీపూర్ హత్యల కేసుల్లో తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఎలాంటి తీర్పు వస్తుందోనని రాష్ట్ర ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూశారు. తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించడంతో నిరుత్సాహం చెందారు. రాచకొండ కమిషనరేట్ పరిధిల�

10TV Telugu News