Home » Case
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసు పెట్టారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో మృతదేహాల్ని శుక్రవారం(డిసెంబర్ 13,2019) వరకు
ఎన్కౌంటర్.. సినిమాల్లో మాత్రమే హీరోయిజం. రియల్ లైఫ్లో అస్సలు కాదు. ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ చేసిన పోలీసులకు... ఆ తర్వాతే అసలు సినిమా కనిపిస్తుంది. ఇంతకీ
సుగాలీ ప్రీత్. ఈ పేరు ప్రస్తుతం మరోసారి వెలుగులోకి వచ్చింది. నేషనల్ గా ట్రెడింగ్ లో ఉంది. 2017 ఆగస్టు 19న 15 సంవత్సరాల బాలిక మృతి జనసేన అధినేత పవన్ కళ్యాన్ నోటి వెంట రావటంతో మరోసారి వెలుగులోకి వచ్చింది. కాగా..అత్యాచారాలకు..హత్యాచారాలకు బలైపోయ�
దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ తర్వాత ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఇందుకోసం 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం మరోసారి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళ్లారు. ఎన్కౌంటర్ సందర్భంగా నిందితులపై తూటాల వర్షం కురిపించిన ఖాకీలు ఇప్పుడు ఆ తూటా�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో ఉన్న నలుగురు నిందితులను ఇవాళ(డిసెంబర్-6,2019)హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే, కాల్చేశారో.. అక్కడే ఎన్కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. షాద్నగర్ దగ్గర చటాన్ పల్లిలో ఉన
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయింది. దిశ కేసులో మహ్మద్ ను ఉరితీయాలనడంపై 295A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై మూడు కమిషనరేట్ల పరిధిలో కేసు నమోదు అయింది.
డాక్టర్ ప్రియాంకరెడ్డి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితులను ఎట్టకేలకు జైలుకు చేర్చారు పోలీసులు. భారీ భద్రత నడుమ షాద్ నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. షాద్ నగర్ పీఎస్ దగ్గరి నుంచి చర్లపల్లి జైలు వరకు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ ఎత�
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను ఉరి తీయాలని జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ప్రియాంక హత్య కేసును నేషనల్ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. హైదరాబాద్కు స్పెషల్ టీమ్ ను కూడా �
వరంగల్ హంటర్ రోడ్డులో మానస సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం (నవంబర్ 27)న వరంగల్ లో మానస మృతదేహాం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించార�