Case

    హాజీపూర్ జడ్జిమెంట్ టైమ్ : ఉరి శిక్ష విధిస్తారా

    January 27, 2020 / 01:07 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో తీర్పు రాబోతోంది. ఈ కేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష పడుతుందోనని అటు బాధిత కుటుంబీకులతో పాటు ఇటు ప్రజలు ఎదురుచూస్తున్నారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బాలికల

    ముజఫర్ పూర్ షెల్టర్ హోం కేసులో సెన్సేషనల్ ట్విస్ట్..వాళ్లంతా బతికే ఉన్నారు

    January 8, 2020 / 10:53 AM IST

    బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చనిపోయారని భావిస్తున్న 35మంది బాలికలు బ్రతికే ఉన్నట్లు బుధవారం(జనవరి-8,2019) ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సుప్రీంకోర్టుకి తెలిపింది. షెల్టర్ హోమ్‌లో దొరికిన ఎ

    మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై సీఐబీ కేసు

    December 31, 2019 / 11:42 AM IST

    మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై సీఐబీ కేసు నమోదు అయింది. రాయపాటి ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రాయపాటి ఆఫీసులో అధికారులు తనిఖీలు చేపట్టారు.

    ఆయేషా మీరా కేసు..12 సంవత్సరాలు : 27న సత్యాగ్రహం

    December 24, 2019 / 09:25 AM IST

    ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాపై అత్యాచారం, హత్య జరిగి డిసెంబర్ 27వ తేదీకి 12 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ కేసు కొనసాగుతూనే ఉంది. దీంతో ఆయేషా మీరా తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఆందోళనలు, నిరసనలు చేశారు. అయితే..ఈసారి మాత్రం సత్యాగ్రహం చేయాలని డిసైడ

    ఎలాంటి తీర్పు వస్తుందో : హాజీపూర్ వరుస హత్యల కేసు..వాదనలు పూర్తి

    December 24, 2019 / 09:19 AM IST

    హాజీపూర్‌ వరుస హత్యల కేసులో వాదనలు పూర్తయ్యాయి. నల్లగొండ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో శ్రీనివాస్‌రెడ్డి ట్రయల్స్‌ ముగిశాయి. వారం రోజుల్లో తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తీర్పు ఇవ్వడానికి ముందు నిందితుడు శ్రీనివాసరెడ్డిని మరోస�

    పౌరసత్వ సవరణం : పోలీసులను తరిమి తరిమి కొట్టారు

    December 20, 2019 / 02:16 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం ప్రకంపనాలు సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతమౌతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమౌతున్నాయి. ప్రధాని సొంత రాష్ట్

    నిర్భయ దోషులకు మరణశిక్ష మరింత ఆలస్యం…సీజేఐ సంచలన నిర్ణయం

    December 17, 2019 / 09:31 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఈ కేసులో నలుగురు దోషులు ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిందితుల్లో ఒకడైన అక్షయ్ తనకు విధించిన ఉరిశిక్షను పున:సమీక్షించాలని కోరుతూ సుప్రీంలో ఇటీవల రివ్యూ ప�

    అయేషా కేసు : పోస్ట్ మార్టం అంటే ఏంటీ? DNA పరీక్ష ఎలా నిర్వహిస్తారు..?

    December 14, 2019 / 06:19 AM IST

    12 సంవత్సరాల క్రితం హత్యాచారానికి గురై మృతి చెందిన బీ ఫార్మసీ విద్యార్థి అయేషా మీరా కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అయేషా మీరాకు రీ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. 12 ఏళ్ల తరువాత రీ పోస్ట్ మార్టం ఏంటీ అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ రీ పోస్ట్ మా

    ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

    December 14, 2019 / 04:18 AM IST

    ఏపీలో దిశ చట్టం అమల్లోకి వచ్చినా మృగాళ్లలో ఎలాంటి మార్పు రావట్లేదు. అనంతపురం జిల్లాలో ఓ దుర్మార్గుడు బాలికపై అత్యాచారానికి యత్నించాడు. 

    దిశ కేసు: ఎన్‌కౌంటర్‌పై విచారణ పక్షపాతం లేకుండా జరగాలి : సుప్రీంకోర్టు 

    December 12, 2019 / 06:14 AM IST

    సుప్రీంకోర్టులో దిశ నిందుతులపై జరిగిన ఎన్ కౌంటర్ పై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో పిటిషనర్ జీఎస్ మణిని మీరెందుకు ఈ కేసుపై పిటిషన్ దాఖలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. దిశ కేసులో నిందితుల్ని ఎన్ కౌంటర్ జరిగిన తీరు �

10TV Telugu News