Home » Case
గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు కీలక మలుపు తీసుకుంది. ఇతనికి సంబంధించిన ఆస్తుల కేసు ఐటీ శాఖకు చేరింది. ఆస్తుల వివరాలు ఇవ్వాలని పోలీసును ఐటీ శాఖ అధికారులు కోరారు. నయీమ్ భార్య హసీనా బేగంను ఐటీ అధికారులు విచారించారు. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం జరిగిన ఈ వి
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి షాక్ ఇచ్చింది. 15 ఏళ్ల క్రితం ఏసీబీ కోర్టులో లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై తదుపరి విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించి
మరోసారి ధర్మాడి టీం సక్సెస్ అయ్యింది. చిన్నారి దీప్తి శ్రీ మృతదేహాన్ని కనుగొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సవతి తల్లి చేతిలో దారుణ హత్యకు గురైన దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపులు చేపట్టిన సంగతి తెలిసిందే. మృతదేహాన్ని ఉంచి గోనెసంచిని ఇంద్ర�
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యువకులు వీరంగం సృష్టించారు. ఆనంద్ నగర్ లో ముగ్గురు యువకులు ఓ హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. ఒకే బైక్ పై ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటు వెళ్తున్న ముగ్గురు యువకుల వాహనాన్ని కానిస్టేబుల్ ఫోటో తీస�
సంచలనం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో న్యాయం కోసం తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నారి వర్షితను పొట్టనపెట్టుకున్న నిందితుడు రఫీని ఉరి తియ్యాలని డిమాండ్
రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్య ఊపిరి పీల్చుకుంది. తీర్పు నేపథ్యంలో ఇంకా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ విధించడంతో నగరమంతా నిర్మానుష్యంగా మారిపోయింది. భద్రతా చర్యల్లో భాగంగా అయో�
దశాబ్దాలుగా కొనసాగిన వివాదాస్పద రామజన్మ భూమి-బాబ్రి మసీదు కేసుపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మాట్లాడతూ..సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని అభివర్ణించారు. రామ మందిర నిర్మాణ�
వివాదాస్పదన అయోధ్యలో రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పు అనంతరం హిందూ మహాసభ న్యాయవాది వరుణ్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. “ఇది చారిత్రాత్మక తీర్పు. ఈ తీర్పుతో, సుప్రీంకోర్టు ఐక్�
రామజన్మభూమి అయోధ్య కేసు విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. దీంతో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణ నెలకొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అంతా టెన్షన్..టెన్షన్ గా ఉంది. ఈ క్రమంలో పలు ముందస్తు చర్యలు తీసుకున్న ప్రభుత్వం అన్ని
రామ జన్మభూమి అయోధ్య వివాదంపై తీర్పు రానుంది. దీంతో తిరుమలలోని శ్రీవారి ఆలయం పరిసరాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 30మంది మంది క్విక్ సరెస్పాన్స్ టీమ్ తో పాటు 300లమంది అక్టోపస్ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. తిరుమల కొండ కి