Case

    సీజ్ చేయటానికి మీకు నా బస్సులే కనిపిస్తున్నాయా : జేసీ ఫైర్ 

    November 7, 2019 / 07:39 AM IST

    అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వంపై మండి పడ్డారు. జేసీ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కావాలనే కేసులు పెడుతున్నారని  ఆగ్రహం వ్యక్తంచేశారు. నా బస్సులనే ఎందుకు సీజ్ చేస్తున్నారు? కేవలం జేసీ ట్రావెల్స్ బస్స�

    బీజేపీ నాయకుడిపై కేసు పెట్టిన మహిళ ఆత్మహత్య

    November 4, 2019 / 01:03 PM IST

    కర్ణాటక మాజీ మంత్రిపై చీటింగ్,చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని చంద్రా లేఅవుట్ లో నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2015లో కర్ణాటక టెక్స్ టైల్ మినిస్టర్ గా ఉన్న,ప్రస్తుతం బీజేపీ నాయక�

    జాదవ్ కేసులో పాక్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించింది..UNకి తెలిపిన వరల్డ్ కోర్టు

    October 31, 2019 / 11:01 AM IST

    కుల్‌భూష‌ణ్ జాద‌వ్ కేసులో పాకిస్తాన్ వియ‌న్నా ఒప్పందాన్ని  అతిక్ర‌మించింద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి తెలిపింది. ఇంట‌ర్నేష‌నల్ కోర్ట్ ఆఫ్ జ‌స్టిస్(ICJ) ప్రెసిడెంట్ జ‌డ్జి అబ్దుల్‌కావి యూసుఫ్ బుధవారం UNGC(యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ)లో చెప్పా�

    కీర్తి రెడ్డి కేసులో మూడో పాత్ర : తల్లిని చంపిన కేసులో కీలక పరిణామాలు

    October 30, 2019 / 01:42 PM IST

    తల్లిని చంపిన కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కీర్తిరెడ్డి కేసులో మూడో పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని రైల్వేట్రాక్ వరకు తీసుకువెళ్లేందుకు, బాల్‌రెడ్డి సహకరించారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేప�

    ప్రేమ పెళ్లి చేసుకుని మోసం : ట్రైనీ ఐపీఎస్ పై వరకట్న వేధింపుల కేసు

    October 29, 2019 / 10:34 AM IST

    పెద్ద చదువులు చదివినా బుద్ధి మాత్రం మారలేదు. ఆస్తులున్నా అత్యాశ మాత్రం పోలేదు. ట్రైనీ ఐపీఎస్ గా ఉంటూ ప్రేమ పెళ్లి చేసుకుని ఓ యువతిని మోసం చేశాడు.

    పెట్టుబడిదారుల డబ్బుతో పరారీ..గుడ్ విన్ జ్యూవెలర్స్ ఓనర్స్ పై కేసు నమోదు

    October 28, 2019 / 06:40 AM IST

    కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లను మోసం చేసి బిచాణా ఎత్తేసిన గుడ్‌విన్ జ్యువెల్లరీ సంస్థ యజమానులు సునీల్ నాయర్,సుధీర్ నాయర్ లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకర్షణీయ వడ్డీ, ఇతర ఆఫర్లతో ఆకట్టుకుని, పెద్దమొత్తంలో డబ్బులు దండుకుని పారిపోయార�

    కంప్లయింట్ చేసిన ఎస్ఐ..రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు

    October 23, 2019 / 06:43 AM IST

    కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించి, విధి నిర్వాహణలో ఉన్న అధికారితో దురుసుగా ప్రవర్తించినందుకు, ఎస్.ఐ నవీన్ రెడ్డి కంప్లయింట్ మేరకు రేవంత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 341, 332, 353 కింద నాన్ బెయిలబుల్ కేసు బ�

    అయోధ్య కేసులో ముగిసిన వాదనలు..తీర్పుకి సుప్రీం రెడీ

    October 16, 2019 / 10:44 AM IST

    అయోధ్య కేసులో సుప్రీం కోర్టులో ఇవాళ(అక్టోబర్-16,2019) వాదనలు ముగిశాయి. డెడ్ లైన్ కంటే గంట ముందే వాదనలు ముగిశాయి. తీర్పుని కోర్టు రిజర్వ్ లో ఉంచింది. ఇంకా ఏదైనా చెప్పదల్చుకుంటే లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు 3రోజులు సమయం ఇచ్చింది సుప్రీంకోర్ట�

    వివేకా హత్య కేసు : అసత్యప్రచారం చేస్తే కఠిన చర్యలు – ఎస్పీ

    October 13, 2019 / 06:42 AM IST

    మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వదంతులు నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వివేకా హత్య కేసులో సునీల్ గ్యాంగ్ ప్రమేయం ఉందంటూ ప్రచారం జరిగింది. అక్టోబర్ 13వ తేదీ ఆదివారం ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. అబద్దపు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీ

    కేసు నమోదు చేసుకోనందుకు పోలీసుల సస్పెన్షన్

    October 8, 2019 / 03:29 AM IST

    కేసు రిజిష్టర్ చేసుకోండి బాబూ అని నాలుగు పోలీస్ స్టేషన్లకు తిరిగినా ఒక్కరూ పట్టించుకోలేదు. పట్టుదలతో పది గంటల పాటు తిరిగి ఎట్టకేలకు రోడ్ యాక్సిడెంట్ కేస్ ఫైల్ చేయగలిగాడు. ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు అన్ని తిప్పలు పెట్టడం పట్ల హైదరాబా�

10TV Telugu News