Case

    అప్పు తీర్చలేదని 8 నెలల బాబు కిడ్నాప్ 

    September 18, 2019 / 04:50 AM IST

    తల్లిదండ్రులు చేసిన అప్పు తీర్చలేని 8 నెలల బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.  బాలుడిని కిడ్నాప్ చేసి జైపూర్ తీసుకెళ్లారు.డబ్బులు పట్టుకుని వచ్చి..బాలుడికి తీసుకెళ్లమని చెప్పారు. దీంతో భయాందోళనలకు గురైన తల్లిదండ్రులు ప

    కోడెలని చంపేశారు : జగన్ లాంటి సీఎంని జీవితంలో చూడలేదు

    September 17, 2019 / 06:09 AM IST

    ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది ఆత్మహత్య కాదు ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. కేసులు పెట్టి మానసికంగా వేధించి కోడెలను

    జైల్లో నన్ను చంపేందుకు కుట్ర: జగన్‌పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ సంచలన ఆరోపణలు

    September 6, 2019 / 05:52 AM IST

    వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత..ప్రస్తుత ఏపీ సీఎం జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశాడు.  రాజమండ్రి సెంట్రల్ జైలులో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని శ్రీనివాస్ ఆరోపించాడు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ల

    కూర లేకుండా పిల్లలకు ఉప్పుతో రొట్టె: వెలుగులోకి తెచ్చిన జర్నలిస్ట్ పై కేసు పెట్టిన ప్రభుత్వం

    September 2, 2019 / 01:27 PM IST

    ప్రభుత్వ పథకాలు అంటే సగం నొక్కి జేబులో వేసుకుని సగం సగం పనులు చేస్తుంటారు కాంట్రాక్టర్లు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ప్రభుత్వ పథకాలను నొక్కేసి పందికొక్కుల్లా తినే నాయకులు, అధికారులకు ఎటువంటి శిక్ష వేసినా తక్కువే. అయితే త

    సతీష్ మర్డర్ కేసు : నేరాన్ని ఒప్పుకున్న హేమంత్!

    September 2, 2019 / 12:50 PM IST

    సతీశ్‌ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధిస్తున్నారు. విచారణలో నేరాన్ని హేమంత్ అంగీకరించినట్లు తెలుస్తోంది. యువతితో వివాహేతర సంబంధం వద్దన్నందుకే సతీశ్‌ను హత్య చేసినట్లు సమాచారం. హత్య జరిగిన రోజు సతీశ్, హేమంత్ మద్యం సేవిస్తుండగా యువతి ప్ర�

    చిదంబరంకి బెయిల్ : అయినా జైల్లోనే

    August 23, 2019 / 09:11 AM IST

    ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ED) విచారిస్తున్న INX మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రానికి ఇవాళ(ఆగస్టు-23,2019) సుప్రీంకోర్టు మ‌ధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబ‌రాన్ని అరెస్టు చేయ‌కుండా ఉండేందుకు ఆ ఆదేశాలు ఇచ్చి�

    కిడ్నీ రాకెట్ కేసు : కొనసాగుతున్న దర్యాప్తు

    May 16, 2019 / 05:07 AM IST

    విశాఖపట్టణంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌ కేసులో త్రిసభ్య కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. వరుసగా మూడు రోజులు శ్రద్ధ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించింది. కిడ్నీ ఆపరేషన్స్‌కు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించింది. శ్రద్ధ ఆస్పత్రిలో

    కిడ్నీరాకెట్ కేసు : త్రిసభ్య కమిటీ విచారణ వేగవంతం

    May 15, 2019 / 04:17 PM IST

    విశాఖ కిడ్నీ రాకెట్‌ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ వేగవంతం చేసింది. కేసు సంబంధించిన పూర్తి వివరాలను కమిటీ అధ్యయనం చేస్తోంది.

    ఇసుక అక్రమ తవ్వకాల కేసు : ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

    May 9, 2019 / 09:12 AM IST

    ఢిల్లీ : ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాల కేసులో రూ.100 కోట్లు డిపాజిట్ చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్టీటీ) ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. నోటీసులు ఇవ్వకుండా, వాదన�

    సంతకాలు ఫోర్జరీ : TV9 రవి ప్రకాష్‌పై కేసులు నమోదు

    May 9, 2019 / 07:47 AM IST

    TV9 సీఈవో రవి ప్రకాష్‌పై తెలంగాణ సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బి, 90, 160, ఐటీ యాక్ట్ 66, 72 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. నిధులను దారి మళ్లించడం, సంతకం ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు కంప్లయి�

10TV Telugu News